
లేటెస్ట్
కాళేశ్వరం ఈఎన్సీ హరిరాం ఆస్తులు రూ.300 కోట్ల పైనే ! ఆయన భార్య పైనా అక్రమాస్తుల కేసు పెట్టే చాన్స్
డాక్యుమెంట్ల ఆధారంగా లెక్కగడ్తున్న ఏసీబీ బినామీల పేర్లతో ఆస్తులు, బ్యాంకుల్లో లాకర్లు చంచల్గూడ జైలుకు హరిరాం తరలింపు
Read Moreఅనుమానాస్పద స్థితిలో.. మంచిర్యాల జిల్లాలో వృద్ధుడి హత్య
బెల్లంపల్లి రూరల్, వెలుగు: వృద్ధుడు దారుణ హత్యకు గురైన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. వేమనపల్లి మండ
Read More35 ఏళ్లకే బీపీ, షుగర్.. ఖమ్మం జిల్లాలో లక్షా 32 వేల మంది పేషెంట్లు
యువతలో పెరుగుతున్న బీపీ, షుగర్లు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పరిస్థితి ఇదీ.. భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్త
Read Moreవిద్యారంగ అభివృద్ధికి యూటీఎఫ్ కృషి.. యూటీఎఫ్ నేతలు
మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: టీఎస్ యూటీఎఫ్ మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఉద్యమ శిక్షణ తరగతులు దోమలగూడ రాష్ట్ర కార్యాలయంలో రెండు రోజులపాట
Read Moreదేశంలో ప్రతి ఒక్కరి రక్తం మరుగుతున్నది.. ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నరు: ప్రధాని మోదీ
టెర్రరిస్టులు, కుట్రదారులను శిక్షిస్తం పహల్గాం బాధితులకు న్యాయం జరుగుతది ప్రపంచం మొత్తం ఇండియాకు అండగా నిలబడింది కాశ్మీర్ అభివృద్ధి చూసి పాక్
Read Moreసెస్ లో లెక్కతేలని పోల్స్ .. మూడేండ్లుగా కొనసాగుతున్న విచారణ
10,800 కరెంట్ పోల్స్ మాయం, రూ. 3.24 కోట్ల నష్టం గత పాలక వర్గంలో సెస్ డైరెక్టర్లు, ఉద్యోగులు కుమ్మక్కై పోల్స్ అమ్ముకున్నట్లు ఆరో
Read Moreలారీలో జామాయిల్ కర్రల కింద గంజాయి ప్యాకెట్లు.. హైదరాబాద్లోపట్టివేత
భద్రాచలం, వెలుగు: ఐటీసీ పేపర్ కంపెనీకి జామాయిల్కర్రలను తీసుకొచ్చే లారీలో 30 కిలోల గంజాయి పట్టుబడింది. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నాగరాజు తెలిపిన ప్రకార
Read Moreఆస్తి తగాదాల్లో తమ్ముడి కుటుంబంపై దాడి.. మహబూబాబాద్ జిల్లాలో బైక్, కారు అద్దాలు ధ్వంసం చేసిన అన్న
బైక్ తగులబెట్టి, కారు అద్దాలను ధ్వంసం చేసిన అన్న మహబూబాబాద్ జిల్లా వీరారంలో ఘటన నర్సింహులపేట(మరిపెడ),వెలుగు: ఆస్తి తగాదాల కారణంగా తమ్
Read Moreసీఎంవోలోకి జయేశ్.. స్మితాపై బదిలీ వేటు.. రాష్ట్రంలో 20 మంది IAS అధికారుల బదిలీ
రాష్ట్రంలో 20 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్గా సంజయ్ కుమార్ స్మితాపై బదిలీ వేటు.. టూరిజం నుంచి ఫైనాన్స్ కమిషన్
Read Moreట్యాంక్బండ్పై వనజీవి రామయ్య విగ్రహం పెట్టాలి
ఖైరతాబాద్, వెలుగు: పద్మశ్రీ వనజీవి రామయ్య చనిపోలేదని.. ప్రకృతి, పర్యావరణం ఉన్నంత కాలం జీవించే ఉంటారని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క అ
Read Moreతెలుగును ప్రథమ భాషగా బోధించాలి
జూబ్లీహిల్స్, వెలుగు: తెలుగును ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రథమ భాషగా బోధించాలని వక్తలు కోరారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఆచార్య చిం
Read Moreచాలీచాలని విత్తనాలు .. ఉమ్మడి జిల్లాకు25 శాతం మేరకే విత్తనాభివృద్ధి సంస్థ సీడ్స్
విత్తనాల కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు వనపర్తి, వెలుగు: వనపర్తిలోని విత్తనాభివృద్ధి సంస్థ నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల
Read Moreకవిత్వం.. సమాజ చైతన్యానికి పునాది.. కవి, గాయకుడు అందెశ్రీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: కవిత్వం.. సమాజ చైతన్యానికి పునాది అని కవి, గాయకుడు అందెశ్రీ అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జనజాగృతి కళా సమితి
Read More