లేటెస్ట్

ఈ రూట్లలో వెళ్లే వారికి గుడ్ న్యూస్.. దసరా కానుకగా ప్రత్యేక రైళ్ల సేవలు పొడిగింపు

హైదరాబాద్​సిటీ, వెలుగు: దసరా, దీపావళి, ఛత్ పూజా పండుగల నేపథ్యంలో  దేశ వ్యాప్తంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Read More

టీసీఎస్ ఉద్యోగుల జీతాల పెంపు

న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన ఉద్యోగులకు 4.5-7 శాతం వేతన పెంపును ప్రకటించింది.   సోమవారం సాయంత్రం నుంచి ఉద్యోగులకు ఇంక్రిమ

Read More

సెమీకండక్టర్ మార్కెట్‌‌లో సత్తా చాటుతాం: ప్రధాని మోదీ

ఈ ఏడాది 5 ప్రాజెక్టులకు ఓకే చెప్పాం ఇప్పటికే రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన న్యూఢిల్లీ: ప్రపంచ సెమీకండక్టర్ మా

Read More

గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలి : మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి

గోదావరిఖని, వెలుగు: గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కార్మిక, ఉపాధి, మైనింగ్​శాఖ మంత్రి వివేక్​వెంకటస్వామి ఆకాంక్షించారు. మంగళ

Read More

ఐటీ కారిడార్లో ఆర్టీసీ అడ్డా!. ఐటీ సంస్థలకు అద్దెకు బస్సులు

  సొంత వెహికల్స్, క్యాబ్​లు వాడుతున్న ఐటీ ఎంప్లాయీస్​ పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​ వైపు మళ్లాలని కంపెనీలతో సజ్జనార్​ మీటింగ్స్​  తమ బ

Read More

టీమిండియాకు స్పాన్సర్‌‌ కావలెను! రూ. 300 కోట్ల టర్నోవర్ ఉంటేనే చాన్స్

టైటిల్ స్పాన్సర్‌‌షిప్ కోసం బిడ్స్‌ ఆహ్వానించిన బీసీసీఐ రియల్‌‌ మనీ గేమింగ్‌‌, క్రిప్టో కరెన్సీ సంస్థలకు నో చా

Read More

కమీషన్లతో రాష్ట్రాన్ని కేసీఆర్ ఫ్యామిలీ దోచుకున్నది: మంత్రి వివేక్

తప్పుడు డిజైన్​తో కాళేశ్వరం పనికిరాకుండా పోయింది     బ్యాక్ వాటర్​తో రైతులు నష్టపోతున్నరు     లక్ష కోట్లు ఖర్చు చ

Read More

కాళేశ్వరంపై సీబీఐ ఎంట్రీ.. ఎంక్వైరీకి అనుమతిస్తూ తెలంగాణ సర్కార్ జీవో

2022లో గత సర్కార్ నిషేధం విధిస్తూ ఇచ్చిన జీవోకు ప్రత్యేక సడలింపు సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించాలని అసెంబ్లీ తీర్మానించినట్టు జీవోలో వెల్ల

Read More

మాట ఇస్తున్నా..తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడతాం: సీఎం రేవంత్

ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తం: సీఎం రేవంత్  రాహుల్​ని ప్రధానిని చేయడం మన బాధ్యత అధికారం ఉన్నప్పుడు చాలామంది వస్తరు.. పోగానే మాయమవుతరు ఈ తరాని

Read More

నవంబర్ నాటికి భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ఖరారయ్యే ఛాన్స్: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

న్యూఢిల్లీ: అమెరికా భారత్ మధ్య టారిఫ్ వార్ కొనసాగుతోన్న వేళ.. ఇరుదేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల

Read More

ప్రాణహిత-చేవెళ్ల, SLBC ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతాం: సీఎం రేవంత్

హైదరాబాద్: దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రాణహిత - చేవెళ్ల, ఎస్‌ఎల్‌బీసీ

Read More