త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తా : నవీన్ పట్నాయక్

త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తా : నవీన్ పట్నాయక్

ఒడిశా సీఎం, జిజు జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ పశ్చిమ ఒడిషా నాయకులతో సమావేశమయ్యారు. పశ్చిమ ఒడిశా నుంచి పోటీ చేయమని తనపై నాయకులు, ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ఈ అభ్యర్థనను తీవ్రంగా పరిశీలిస్తున్నానన్న పట్నాయక్…త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారు.