మా ఓట్లు వంశీకేనని సంఘాల తీర్మానం..

మా ఓట్లు వంశీకేనని సంఘాల తీర్మానం..

ఎంపీ ఎన్నికల్లో వంశీకృష్ణను గెలిపిస్తామని వివిధ సంఘాల నాయకులు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి మంత్రి శ్రీధర్​బాబుకు అందజేశారు. పెరిక, మున్నూరు, పద్మశాలి, యాదవ, గంగపుత్ర, రజక, నాయీబ్రాహ్మణ జిల్లా సంఘాలతో పాటు గొల్ల కురుమ హక్కుల పోరాట సంఘం, ఐఎన్​టీయూసీ ఈ మేరకు తీర్మానాలు చేశాయి.