న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కాగా.. ఆయన త్వరగా కోలుకోవాలని పలువరు నేతలు ట్వీట్లు చేశారు. అమిత్షా త్వరగా కోలుకోవాలని, ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు పలువురు నేతలు ట్వీట్లు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అస్సాం మినిస్టర్ బిశ్వ శర్మ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అభిషేక్ సింఘ్వీ, ఎంపీ తేజ్వీ సూర్య, లడాక్ ఎంపీ తదితరలు ట్వీట్ చేశారు. “ అమిత్ షా జీ త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను” అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. “ అమిత్ షా జీ కి కరోనా పాజిటివ్ అని తెలిసింది. ఆయన త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను” అని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. కరోనా లక్షణాలు ఉండటంతో టెస్టులు చేయించుకున్నానని, పాజిటివ్ వచ్చిందని అమిత్ షా ట్వీట్ చేశారు. డాక్టర్ల సూచన మేరకు హాస్పిటల్లో చేరుతున్నట్లు తెలిపారు.
గెట్వెల్ సూన్ అమిత్ షా: పలువరు లీడర్లు ట్వీట్లు
- దేశం
- August 2, 2020
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ