లెక్ట్రిక్స్ కరెంటు బండ్లు ఇవే

లెక్ట్రిక్స్ కరెంటు బండ్లు ఇవే

ఎస్​ఏఆర్​ గ్రూప్​కు చెందిన లెక్ట్రిక్స్ ఈవీ ఎల్​ఎక్స్​ఎస్​ జీ3.0,  ఎల్​ఎక్స్​ఎస్​ జీ2.0 ఎలక్ట్రిక్ స్కూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను లాంచ్​ చేసింది. ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ జీ2.0 మోడల్​ రూ. 1,03,000 ధరకు లభిస్తుండగా, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ జి3.0 ఈ--స్కూటర్ ధర ఇంకా వెల్లడి కాలేదు. గుర్గావ్ ఆధారిత కంపెనీ ఇప్పటికే రెండు మోడళ్ల ప్రీ-బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ప్రారంభించింది. డెలివరీలు ఆగస్టు 16 నుంచి ప్రారంభమవుతాయి.