
నిజామాబాద్, వెలుగు : ఇందల్వాయి మండలం చంద్రయాన్పల్లి శివారులోని ఫారెస్టు ఏరియాలో హైవేపై బుధవారం తెల్లవారు జామున గుర్తుతెలియని వెహికల్ ఢీకొని చిరుత మృతి చెందింది. చిరుత హైవే దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు.
చిరుత మృతదేహాన్ని ఫారెస్ట్ ఆఫీస్కుతరలించారు.