సిరిసిల్ల జిల్లాలో  చిరుత సంచారం కలకలం

సిరిసిల్ల జిల్లాలో  చిరుత సంచారం కలకలం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో  చిరుత సంచారం కలకలం రేపుతోంది. కొనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామ అటవీ శివారులో దుప్పి పై చిరుత పులి దాడి చేసింది. స్థానికుల సమాచారంతో ఫారెస్ట్ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. గతంలో ఇదే ప్రాంతంలో పశువులపై చిరుత దాడి చేసింది. దీంతో పొలాలకు వెళ్లాలంటే రైతులు భయపడుతున్నారు. చిరుత సంచారంతో ఎవరు అడవిలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు.