ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యంతో నష్టాలు అంశాన్ని పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మద్యం నియంత్రణ, నిషేధం అమలుకు ఎన్ఫోర్స్మెంట్, పోలీసు విభాగాలను మరింత బలోపేతం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. నాటుసారా తయారీ కాకుండా చూడాలన్నారు. మద్యంతో కలిగే నష్టాలను పాఠ్య ప్రణాళికలో ఉంచాలని సూచించారు. గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగులకు మద్యం నియంత్రణ, నిషేధంపై శిక్షణ ఇవ్వాలన్నారు. మద్యం నిషేధం అమలు కోసం గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుల వినియోగించాలన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లంచాల వ్యవస్థ ఉండకూడదన్నారు సీఎం జగన్.
పాఠ్యాంశంగా మద్యంతో అనర్థాలు: సీఎం జగన్
- ఆంధ్రప్రదేశ్
- August 28, 2019
లేటెస్ట్
- కోర్టు ముందుకు కవిత.. ఇవాళ ముగియనున్న జ్యుడీషియల్ కస్టడీ
- తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- సూర్యాపేట మామిడి మార్కెట్లో వ్యాపారుల గోల్ మాల్
- పెట్టుబడులు పెంచిన టాటా మోటార్స్
- సామాన్యుడు కొనేలా గ్రీన్ బిల్డింగ్స్ ఉండాలి: భట్టి విక్రమార్క
- సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో గాడి తప్పిన పాలన
- ఆఖరాటలో సన్షైన్
- ఆప్ అంతమే బీజేపీ టార్గెట్.. ఆపరేషన్ ఝాడు చేపట్టింది : కేజ్రీవాల్
- ఢిల్లీలో మంత్రి సీతక్క ఇంటింటి ప్రచారం
- గెలిస్తే బంద్ చేస్తా.. కంగనా షాకింగ్ డెసిషన్
Most Read News
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు