ఒకే కాన్పులో ముగ్గురు సంతానం.. 62 ఏళ్ల వయసులో తండ్రయిండు

ఒకే కాన్పులో ముగ్గురు సంతానం.. 62 ఏళ్ల వయసులో తండ్రయిండు

లేటు వయసులో పిల్లల కోసం ప్రయత్నించిన ఓ 62 ఏళ్ల వ్యక్తి జాక్ పాట్ కొట్టాడు. పెళ్లైన 6 ఏళ్లకు తన రెండో భార్య ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్ కు చెందిన గోవింద్ కుష్వాహా అనే వ్యక్తి తన 18 ఏళ్ల కొడుకును రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకున్నాడు. దీంతో సంతానం కోసం మొదటి భార్య అతడికి హీరాబాయి (30)  మహిళతో మరో పెళ్లి చేసింది. ఆరేళ్ల ఎదుటరుచూపుల తర్వాత ఇప్పుడు ఏకంగా ముగ్గురు పిల్లలకు తండ్రయ్యాడు.