ఫస్ట్ టైం డెల్టా ప్లస్ వేరియంట్ తో ఇండియాలో ఓ వ్యక్తి చనిపోయాడు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఈ మరణం నమోదైంది. ఇప్పటివరకు మధ్యప్రదేశ్ లో ఐదుగురికి డెల్టా ప్లస్ వేరియంట్ సోకింది. ఇందులో నలుగురు కోలుకోగా.. ఒకరు చనిపోయారు. చనిపోయిన వ్యక్తి ఇంకా కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదు. కోలుకున్న నలుగురు అంతకుముందే టీకా తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ డెల్టా ప్లస్ వేరియంట్ వారిని అటాక్ చేసింది. దీంతో టీకా తీసుకున్న వాళ్లుకూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు హెల్త్ ఎక్స్ పర్టులు.
భారత్ లో డెల్టా ప్లస్ వేరియంట్ తో తొలి మరణం
- దేశం
- June 24, 2021
లేటెస్ట్
- మరో రెండు వారాలు..కవితకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు
- కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాలే..ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు: పొన్నం
- ఏపీ తాగునీటి కోటా పూర్తి
- చెరువుల రక్షణకు ఏం చేస్తరు?
- దేశం కోసం గాంధీ ఫ్యామిలీ జైలుకెళ్లింది : జగ్గారెడ్డి
- జూబ్లీహిల్స్ లో 22 సెకండ్ హ్యాండ్ కార్లు దగ్ధం
- పాలమూరు పేరుతో కేసీఆర్ నిధులు మేసిండు : చల్లా వంశీచంద్రెడ్డి
- తిరుపతి రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం
- ఇయ్యాల రాష్ట్రానికి జస్టిస్ ఘోష్
- సీఏఏను మమత టచ్ చేయలేరు: అమిత్ షా
Most Read News
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 25వేల టీచర్ల నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్
- IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్
- రామాలయంలో డీజీపీ పూజలు