రామాయణంపై ఇంటర్నేషనల్ లెవల్ క్విజ్

రామాయణంపై ఇంటర్నేషనల్ లెవల్ క్విజ్
  • రామాయణంపై క్విజ్.. గెలిస్తే అయోధ్యకు ఫ్లైట్ టికెట్

భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. రామాయణంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్విజ్‌ నిర్వహించబోతోంది. ఈ పోటీలో గెలిచిన విజేతలకు రాముడి జన్మభూమి అయోధ్యకు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్లను బహుకరించనుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ తెలిపారు. అయితే ఈ కాంపిటీషన్‌లో ఎంత మంది పాల్గొంటారు, ఎంతమంది విన్నర్లను ఎంపిక చేస్తారనే విషయాలను వెల్లడించలేదు.

మరిన్ని వార్తల కోసం: 

కోర్టులో లాయర్‌ను కాల్చి చంపేశారు

‘మా’ బైలాస్‌ను తప్పకుండా మారుస్తాం: మంచు విష్ణు 

కశ్మీర్‌కు వలసొచ్చినోళ్లు వెళ్లిపోవాలె.. టెర్రరిస్టుల వార్నింగ్