మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో వచ్చే మహిళల కోసం భరోసా సెంటర్స్ పనిచేస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ సిటీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉందని.. పోలీసులు బాగా పనిచేస్తున్నారని అభినందించారు. సిటీలో 60శాతం సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల సీసీ కెమెరాలు పని చేస్తున్నాయన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. కమ్యూనిటీ సీసీ కెమెరాల ప్రాజెక్ట్ తో క్రైమ్ కంట్రోల్ చేస్తున్నామని తెలిపారు. ఎల్బీనగర్ రాచకొండ సీపీ క్యాంప్ ఆఫీస్ లో షీ టీమ్స్, ఈ చలాన్స్, ఐటీఎంఎస్ కొత్త భవనాన్ని ప్రారంభించారు హోం మంత్రి. తర్వాత.. సరూర్ నగర్ భగత్ సింగ్ నగర్ లో ... భరోసా సెంటర్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ మహేష్ భగవత్, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో వచ్చే మహిళలకు భరోసా సెంటర్స్
- హైదరాబాద్
- July 28, 2021
లేటెస్ట్
- ఆ రెండు సీట్లపైనే బీఆర్ఎస్ ఆశలు
- కోల్కతాపై 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విక్టరీ
- కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపిన బైక్ ర్యాలీ : వంశీకృష్ణ
- ఆదిలాబాద్లో ఒకే ఛాన్స్ సెంటిమెంట్!
- మంచిర్యాలలో ఇవ్వాల కాంగ్రెస్ ప్రచార సభలు
- గడ్డం వంశీకృష్ణకు సీపీఐ మద్దతు : చాడ వెంకట్రెడ్డి
- ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకొచ్చి యువతకు జాబ్లు ఇప్పిస్త : గడ్డం వంశీకృష్ణ
- కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీకి న్యాక్ ఏ గ్రేడ్
- అట్లయితే ఇండియా నుంచి వెళ్లిపోతం : వాట్సప్
- రెండో దశలో 63 శాతం పోలింగ్
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు