లక్ష ఎక్స్​యూవీ 700 యూనిట్స్​ను డెలివరీ చేసిన మహీంద్రా

లక్ష ఎక్స్​యూవీ 700 యూనిట్స్​ను డెలివరీ చేసిన మహీంద్రా

మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్, దాని ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ఎస్​యూవీ  ఎక్స్​యూవీ700 లక్షవ యూనిట్‌‌‌‌ను డెలివరీ చేసినట్లు ప్రకటించింది.  ఈ మైలురాయిని కేవలం 20 నెలల్లోపు  సాధించింది. మహీంద్రా పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోలియోలో అత్యంత త్వరగా ఈ మైలురాయిని చేరుకున్న ఎస్​​యూవీగానూ ఇది రికార్డులకు ఎక్కింది.  

లాంచ్​ చేసిన మొదటి 12 నెలల్లోనే 50 వేల ఎక్స్​యూవీ700 యూనిట్లను అమ్మినట్టు  మహీంద్రా తెలిపింది.