న్యూఢిల్లీ: ప్రస్తుత కరోనా టైమ్లో కస్టమర్లకు అండగా ఉండేందుకు ‘ఎం–ప్రొటెక్ట్ కోవిడ్’ ప్లాన్ను మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం & ఎం) ప్రకటించింది. మే–2021లో ట్రాక్టర్లను కొనుగోలు చేసిన వారికి రూ. లక్ష కవరేజి ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ను ప్రొవైడ్ చేస్తోంది. మెడిక్లయిమ్ పాలసీ ద్వారా ఈ ఇన్సూరెన్స్ అందిస్తోంది. దీంతో పేషెంట్కు హోమ్ క్వారంటైన్ బెనిఫిట్స్ అందుతాయి. అంతేకాకుండా ప్రీ–అప్రూవ్డ్ లోన్లను ఇస్తామని ప్రకటించింది. ఈ కొత్త పాలసీతో కంపెనీ కస్టమర్లను, వారి కుటుంబాలను కరోనా నుంచి కాపాడతామని ఎం అండ్ ఎం ఓ స్టేట్మెంట్లో పేర్కొంది.
ట్రాక్టర్ కొంటే లక్ష కోవిడ్ పాలసీ
- బిజినెస్
- May 17, 2021
లేటెస్ట్
- 24 గంటల్లోనే.. గుండెపోటుతో భార్యభర్తలు మృతి
- ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–1లో మిక్స్డ్ ఫైనల్లో జ్యోతి-అభిషేక్
- ఇక్కడ బీఆర్ఎస్కు పట్టిన గతే అక్కడ బీజేపీకి పడుతుంది: మంత్రి కొండా సురేఖ
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. 50 మంది ప్రాణాలు కాపాడిన బాలుడు
- శభాష్ రిలయన్స్ .. ఎస్అండ్పీ, ఫిచ్ నుంచి ప్రశంసలు
- లెటర్ టు ఎడిటర్.. గ్రేటర్ డ్రైనేజీ వ్యవస్థ పట్ల శ్రద్ధ చూపాలి
- జహీరాబాద్లో కుల సంఘాలపై ఫోకస్
- ప్రధాని పదవిపై అఖిలేశ్ నజర్?
- కోమటికుంట చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలపై ఆధారాలు ఇవ్వండి
- ఐకేపీతో బీఎఫ్ఐ జోడీ
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్