దారుణం.. హాస్పటల్ లో రోగికి నిప్పంటించాడు

దారుణం.. హాస్పటల్ లో రోగికి నిప్పంటించాడు

మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా హాస్పిటల్ లో దారుణం జరిగింది.  హాస్పిటల్ లో ఓ వ్యక్తి.. తనతో గొడవపడిన మరో వ్యక్తికి నిప్పంటించాడు.  ఈ విజువల్స్ సీసీ టీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం బాధితుడు కాలిన గాయాలతో సాగర్ బుందేల్ ఖండ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు మిలన్ మాచే రాజాక్ ను పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్ 307 ప్రకారం హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.