న్యూఢిల్లీ: ఛాతిలో నొప్పి రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ హాస్పిటల్ నుంచి మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. అన్ని టెస్టులు చేసిన డాక్టర్లు ఆరోగ్యం మెరుగ్గా ఉందని చెప్పారని, ఈ మేరకు ఆయన తన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మన్మోహన్సింగ్కు ఆదివారం రాత్రి ఛాతి నొప్పి రావడంతో ఆయన్ను ఎయిమ్స్లో చేర్పించి ట్రీట్మెంట్ అందించారు. 2009లో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో రెండు సార్లు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయిన మన్మోహన్
- దేశం
- May 12, 2020
లేటెస్ట్
- అవును నిజమే : తొమ్మిది నిమ్మకాయలు.. రూ. 2 లక్షల 30 వేలు
- బీఆర్ఎస్ పాలనలో ల్యాండ్ కబ్జాలు, ఇసుక దందాలు : గడ్డం వంశీకృష్ణ
- సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం, పెళ్లింట విషాదం
- Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- కాళేశ్వరం కట్టినోళ్లే.. కేసీఆర్ పార్టీకి ఫండ్ ఇచ్చారు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- Summer Special : ఇంట్లోనే క్యాలీఫ్లవర్ వెరైటీ స్నాక్స్ ఇలా చేసుకోవచ్చు.. హోటల్ టేస్టీ
- Good News : ఆసియాలోనే అత్యంత శుభ్రమైన గ్రామం.. మన దగ్గర ఎందుకిలా ఉండవు..?
- Sundaram Master OTT: OTTకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- దారుణం : తాళ్లతో కట్టేసి.. వేడి నీళ్లు పోసి భర్తను చంపిన భార్య
Most Read News
- Ram Charan Birthday: రామ్ చరణ్కు లావణ్య బర్త్డే విషెష్.. బావగారు అనండి!
- వివేకం సినిమాకు ఈసీ షాక్
- పది పాసైతే చాలు.. జీతం రూ. 63 వేల ప్రభుత్వ ఉద్యోగం
- ఈ మంత్రాలు రోజు చదివితే.. ఒత్తిడి... ఆందోళన అసలు ఉండదు..
- ఉప్పల్లో చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ .. కేటీఆర్ ట్వీట్
- వామ్మో.. సూపర్ ట్రిక్.. రోలింగ్ పిన్ లేకుండా పూరీ ..
- 20యేళ్ల కుర్రోళ్లు నెలకు రూ.1 లక్ష సంపాదిస్తున్నారు..ఎట్లంటే
- ఫోన్ ట్యాపింగ్ చేసిండొచ్చు.. ఇదేమైనా అంతర్జాతీయ కుంభకోణమా : కేటీఆర్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వలేం: ఢిల్లీ హైకోర్టు
- ఈడీ కస్టడీలో క్షీణించిన కేజ్రీవాల్ ఆరోగ్యం