ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. తనకంటే ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన అనుభవం మోడీకి ఉన్నా.. ఆయన పాలన గుజరాత్ లో బీజేపీకి మాయని మచ్చ తెచ్చిందన్నారు. ఉత్తరప్రదేశ్ లో తాను ముఖ్యమంత్రిగా పనిచేసినంత కాలం మత విద్వేషాలు, అల్లర్లు,అరాచకాలకు తావు లేదన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ కంటే బీఎస్పీనే ముందంజలో ఉందన్నారు మాయావతి. మోడీ పేపర్ పైనే ఓబీసీ అని..ఆయన అవినీతి రహితుడన్నది కూడా పేపర్ కే పరిమితమని విమర్శించారు.
మోడీ పాలన బీజేపీకి ఓ మాయని మచ్చ: మాయావతి
- దేశం
- May 15, 2019
లేటెస్ట్
- వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లాభం రూ. 6 కోట్లు
- ప్లాంటు నిర్మించిన దీసవాలా రబ్బర్ ఇండస్ట్రీస్
- మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు
- మందుకొట్టిన గడ్డి తిని 80 గొర్రెలు మృతి
- ఇండియాలో ఏసర్ప్యూర్ ప్రొడక్ట్లు
- బీసీల వాటా ఇవ్వకుంటే ఊరుకోం: ఆర్. కృష్ణయ్య
- రూ. 1,800 పెరిగిన వెండి ధర
- ఏఐ టెక్నాలజీతో ఎల్జీ టీవీలు
- దత్తత ఇచ్చాక మళ్లీ తీసుకెళ్లడం సరికాదు: హైకోర్టు
- అర్హత లేకున్నా.. ట్రీట్మెంట్ చేస్తున్నరు
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్