ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయేకు జై కొట్టడంతో ఢిల్లీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తో ఇవాళ జరగాల్సిన సమావేశాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి రద్దు చేసుకున్నారు. మాయావతి ఢిల్లీకి రావడం లేదని లక్నోలోనే ఉంటారని ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. బీజేపీయేతర పక్షాల సమావేశంలో గానీ సోనియా, రాహుల్ గాంధీలతో గానీ ఎలాంటి భేటీ ఉండదని తెలిపాయి. మరో వైపు లోక్నో వెళ్లి మాయావతిలో చర్చలు జరిపిన ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సోనియాగాంధీ, మమతా బెనర్జీతో భేటీ కానున్నారు.
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్..ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న మాయావతి
- దేశం
- May 20, 2019
లేటెస్ట్
- Jr Ntr: ఎన్టీఆర్ స్థలం వివాదంలో కొత్త ట్విస్ట్.. అసలు ఆయనకు సంబంధమే లేదట!
- వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి...
- హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
- ఫ్రీబస్ స్కీంను తప్పుబట్టిన మోదీ..కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్
- మోటోరోలా నుంచి కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవిగో
- Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి
- హైదరాబాద్ను వరల్డ్ బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం..
- V6 DIGITAL 17.05.2024 AFTERNOON EDITION
- తెలంగాణలో మనుషులు మింగే 40 రకాల ట్యాబ్లెట్స్ సీజ్.. మెడికల్ షాపులు సీజ్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్