మెదక్

మెదక్ – అక్కన్నపేట రైల్వే లైన్ జాతికి అంకితం

ఎట్టకేలకు మెదక్, అక్కన్నపేట మధ్య రైల్వే సేవలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. మెదక్ నుంచి కాచిగూడ వరకు 17.2 కిలోమీటర్ల మేర నడిచే కొత్త ప్యాసింజర్ రైలును

Read More

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

రైతు బీమా రాకుంటే అధికారులదే బాధ్యత ఎమ్మెల్యే రఘునందన్​రావు దుబ్బాక, వెలుగు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేర

Read More

పదేండ్లకు పనులు పూర్తి

ఇక మెదక్ నుంచి రైళ్ల రాకపోకలు నేడు మెదక్–అక్కన్నపేట రైల్వే లైన్​ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెదక్, వెలుగు: ఎన్నో ఏండ్ల

Read More

అనాలోచిత నిర్ణయాలతో కేంద్రం రైతులను విస్మరిస్తోంది

కేంద్రం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని..అనాలోచిత నిర్ణయాలతో రైతులను విస్మరిస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్రం కొనుగోలు చేయం అని అన్న.. రాష్ట్ర ప

Read More

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

నారాయణ్ ఖేడ్, వెలుగు :  ‘ప్రజాగోస బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని మనూరు మండలం ఎంజి ఉక్రాన గ్రామంలో బుధవారం టీఆర్ఎస్

Read More

జీపీ నిధుల చెల్లింపులో మర్మమేంటో తేల్చాలి

సిద్దిపేట, వెలుగు : గ్రామ పంచాయయితీ నిధుల చెల్లింపులపై సిద్దిపేట జిల్లా పరిషత్​ సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు ప్రశ్నల వర్షం కురిపించా

Read More

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆఫీసర్లకు మెదక్ అడిషనల్​ కలెక్టర్​ రమేశ్​ ఆదేశం​ మెదక్​ టౌన్, వెలుగు : జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్​లో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య

Read More

సంగారెడ్డి జడ్పీ మీటింగ్.. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వాదోపవాదాలు

సంగారెడ్డి, వెలుగు :  ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంగళవారం చేపట్టిన సంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య

Read More

సిద్ధిపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నా

సిద్దిపేట జిల్లా: సిద్ధిపేటకు దిష్టి తీయాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. చిన్నకోడూర్ మండలం పెద్దకోడూర్ గ్రామంలో మహిళా సమాఖ్య భవనాన్ని మంత్రి హరీశ్ రావు

Read More

మెదక్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

మెదక్ జిల్లా : మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కోనాపూర్ పెద్దతండాలో భూ వివాదం నెలకొంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాల వాళ్లు ఒకర

Read More

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

పోడు భూముల సమస్యలపై  త్వరలో మంత్రి మీటింగ్ సంగారెడ్డి టౌన్, వెలుగు:  పోడుభూముల సమస్యలపై  త్వరలోనే మంత్రి హరీశ్​రావు ఆధ్వర్యంలో జ

Read More

సీపీఎం నేతలకు కేసీఆర్ దోపిడీ కనిపించడం లేదా?

సిద్ధిపేట: రాజ్యాంగాన్ని మార్చే దమ్మున్నోడు ఇంకా పుట్టలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. సిద్ధిపేటలో జరిగిన ఓ కార్యక

Read More

వెంటిలేటర్ పై టీఆర్ఎస్ ప్రభుత్వం 

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దమ్మాయిగూడ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కు

Read More