హుజూరాబాద్ మారుమూల గ్రామం కంటే అధ్వానంగా ఉందన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈటల ఏడేళ్లుగా మంత్రిగా ఉన్నా... పట్టణం అభివృద్ధి కాలేదని విమర్శించారు. హుజురాబాద్ లో రాధేశ్యామ్ సత్సంగ్ సభ్యులతో మంత్రి సమావేశమయ్యారు. ఈటల రాజేందర్ పెద్ద ఫామ్ హౌస్ లు, కోళ్ల ఫారాలు కట్టుకున్నారు కానీ.. ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా పూర్తి చేయలేదన్నారు. మంత్రిగా ఉన్నప్పుడే ఇండ్లు కట్టని ఈటల.. ఇప్పుడెలా కడుతారన్నారు గంగుల.
SEE MORE NEWS
కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం 30 రోజుల్లో ఇవ్వాలి
హీరో రామ్కు గాయాలు..షూటింగ్ వాయిదా
ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులకు కేటీఆర్ ఫోన్