రాయలసీమ ప్రాజెక్టును ఏపీ ఉపసంహరించుకోవాలన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. తమ సూచనలను ఏపీ పట్టించుకోలేదన్నారు. రాయలసీమ లిఫ్ట్ పై ఏపీకి.. తమ అభ్యంతరాలు తెలిపామన్నారు. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. తెలంగాణను ఏడారి చేసేలా ఆంధ్ర ప్రాజెక్టులున్నాయన్నారు. జలయజ్ఞం పేరుతో తెలంగాణ జలాలను ఏపీ దోపిడి చేసిందన్నారు. ఏపీకి వంతపాడింది తెలంగాణ కాంగ్రెస్ నేతలేనన్నారు. ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘించి ఏపీ ముందుకెళ్లిందన్నారు.
జలయజ్ఞం పేరుతో తెలంగాణ జలాలు దోపిడి
- తెలంగాణం
- June 25, 2021
లేటెస్ట్
- బీఎమ్డబ్ల్యూ నుంచి మరో ఎలక్ట్రిక్ కారు
- నోటాకు మెజారిటీ వస్తే ఎన్నికను రద్దు చేయాలి: సుప్రీంలో పిల్
- రియల్మీ నార్జో సిరీస్ నుంచి మరో రెండు ఫోన్లు
- పాలమూరుకు నిధులు తెస్త..చేవెళ్ల అభివృద్ధికి కృషి చేస్తా:కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- మొక్కుబడిగా హాస్పిటల్స్ .. ఆర్ఎంపీ క్లీనిక్ల తనిఖీలు
- రిషబ్, అక్షర్ ఉండాలి: గంగూలీ
- మారుతి సుజుకీ లాభం 48 శాతం అప్ .. క్యూ4 లో రూ. 3,877 కోట్ల ప్రాఫిట్
- రైతుల చుట్టూ జగిత్యాల పాలిటిక్స్ .. కర్షకుల ఓట్లపై ప్రధాన పార్టీల ఫోకస్
- ఆయన బీబీ పాటిల్ కాదు.. బిజినెస్ పాటిల్ : సీఎం రేవంత్
- శ్రీ సారథి స్టూడియోస్లో డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియో ప్రారంభం
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు