హైదరాబాద్, వెలుగు: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు కేంద్రం అండగా నిలవాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం లేఖ రాశారు. ఎంఎస్ఎంఈల లోన్ చెల్లింపులపై వచ్చే ఏడాది మార్చి నెలాఖరు దాకా మారిటోరియం విధించాలని, వడ్డీని ఎత్తేయాలని కోరారు. కరోనా తగ్గతుండటంతో దేశమంతటా ఆర్థిక కార్యకలాపాలు మొదలయ్యాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈలు కార్యక్రమాలు ప్రారంభించడానికి కేంద్రం సాయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయని, లాక్డౌన్ కారణంగా ఇబ్బందుల్లో ఉన్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి ముడిసరుకు రాకపోవడం, కూలీలు సొంతూర్లకు వెళ్లిపోవడంతో ఆ సంస్థలు.. కస్టమర్లకు ఉత్పత్తులను అందించలేకపోతున్నాయని లేఖలో తెలిపారు.
చిన్న పరిశ్రమల లోన్లపై మిత్తీలు మాఫీ చేయండి
- తెలంగాణం
- July 8, 2021
లేటెస్ట్
- ఆకట్టుకున్న కుస్తీ పోటీలు
- బండి సంజయ్ ర్యాలీకి అనూహ్య స్పందన
- జేఈఈ అడ్వాన్స్కి 15 మంది ధర్మారం గురుకుల విద్యార్థులు
- కాంగ్రెస్ లో చేరికలు
- బీజేపీ, కాంగ్రెస్లవి అబద్ధపు హామీలు : సంజయ్ కుమార్
- లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి : విజయలక్ష్మి
- కాంగ్రెస్ సర్కార్ అంటేనే.. కిసాన్ సర్కార్ : టి. జీవన్ రెడ్డి
- రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి
- అసెంబ్లీ ఉపఎన్నిక బరిలో హేమంత్ సోరెన్ భార్య
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ ఖాళీ : వివేక్ వెంకటస్వామి
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా