ఉస్మానాబాద్: కేసీఆర్ కిట్ పథకం దేశానికే ఆదర్శమని రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ చెప్పారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఉస్మానాబాద్ జిల్లా తుల్జాపూర్ మండలం మంగరుల్ గ్రామంలోని బాల్ ఆనంద్ భవన్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ప్రాజెక్ట్ కార్యాలయాన్ని వారు సందర్శించారు. అక్కడి అంగన్వాడీ కేంద్రాల్లో అమలవుతున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న కేసీఆర్ కిట్ వంటి స్కీంల గురించి అక్కడి అధికారులకు వివరించారు. గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు ఇస్తున్న పౌష్టికాహారం తదితర అంశాల గురించి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమ్మాయి పుడితే 13 వేలు, అబ్బాయి పుడితే 12 వేలు ఇస్తున్నట్లు మంత్రులు పేర్కొన్నారు.
మహారాష్ట్ర పర్యటనలో రాష్ట్ర మంత్రులు
- దేశం
- June 27, 2022
లేటెస్ట్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : చామల కిరణ్కుమార్రెడ్డి
- గెలిపిస్తే.. పెద్దపల్లిని అభివృద్ధి చేస్తా: గడ్డం వంశీకృష్ణ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
- గల్ఫ్ బోర్డు కాంగ్రెస్ ఎన్నికల స్టంట్ : ధర్మపురి అర్వింద్
- Kannappa Movie: కన్నప్ప షూట్ కంప్లీట్ చేసిన అక్షయ్.. ఏ పాత్ర కోసమో తెలుసా?
- సీఎంసీలో కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన
- మోదీ మహిళా పక్షపాతి : బండి సంజయ్
- రాజ్యాంగాన్ని మార్చే కుట్ర : ఆకునూరి మురళి
- పదేళ్లు కేసీఆర్ మోసం చేసిండు..ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది : ఎంపీ ధర్మపురి అర్వింద్
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు