ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం ఏఎంసీ మార్కెట్ లో సోమవారం మిర్చికి రికార్డు ధర పలికింది. సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ రుద్రాక్ష మల్లేశం, చైర్మన్ డౌలే లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో జెండా పాట నిర్వహించగా తేజ ఏసీ మిర్చి క్వింటా ధర రూ.23,500 పలికింది. మార్కెట్ యార్డుకు 2 వేల బస్తాలు వచ్చాయని అధికారులు చెప్పారు. 15 వతేదీన తేజ ఏసీ రకానికి రూ.23 వేలు పలకగా మూడు రోజుల్లోనే మరో రూ.500 పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మిర్చికి రికార్డు ధర
- తెలంగాణం
- July 19, 2022
లేటెస్ట్
- రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు అడుగుతున్రు:సీతక్క
- థర్డ్ ఫేజ్ పోలింగ్..ఓటేసిన ప్రధాని మోదీ
- ఫ్యామిలీ మ్యాన్ 3 షురూ
- బీజేపీ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఎందుకు పెట్టట్లే : కడియం శ్రీహరి
- శిల్పకళావేదికలో డి.ఎన్.ఆర్. ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం
- కేంద్రంలో బీజేపీని గద్దె దించాలి : జి.చెన్నయ్య
- వైజాగ్లో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి చిత్రం
- కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన బైక్ .. ఒకరు మృతి
- కంగన మానసిక రుగ్మతతో బాధ పడుతోంది: రాకేశ్ కుమార్ సింగ్
- ఆస్ట్రేలియాలో భారత విద్యార్థి హత్య
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల
- AC క్లీనింగ్ చిట్కాలు: మీ ఏసీ కూలింగ్ అవడం లేదా..ఇలా చేయండి