మెదక్ జిల్లాలోని బోరు వేయించిన ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు

మెదక్ జిల్లాలోని బోరు వేయించిన ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు

ఝరాసంగం, వెలుగు: మండల కేద్రంలోని బుడగ జంగం కాలనీ వాసులు తాగు నీటికి ఇబ్బందులు పడుతుండడంతో ఆదివారం ఎమ్మెల్యే కొనింటి మాణిక్​రావు బోరు వేయించి సమస్యను పరిష్కరించారు. అనంతరం గంగాపూర్​ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఆయన సమక్షంలో బీఆర్​ఎస్​ పార్టీలో చేరారు.

కార్యక్రమంలో డీసీఎంఎస్​ మాజీ చైర్మన్​ శివకుమార్​, సర్పంచ్​ వినోదాబాల్​రాజ్, మాజీ సర్పంచ్​ జగదీశ్వర్​, వార్డు సభ్యలు నవీన్​కుమార్​, సంగమేశ్వర్,  ప్రకాశ్​సింగ్, తేజమ్మ, నాయకులు సంతోష్​కుమార్​పటేల్, వెంకటేశం, నర్సంహాగౌడ్, ఎజాజ్​బాబ, అనిల్, సజ్జన్​షెట్టి, బస్వరాజ్​, గోపాల్​ పాల్గొన్నారు.