హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని గోపన్ పల్లి గ్రామ సర్వే నంబర్ 37లో ఉన్న గుడిసెలు కుల్చివేసిన ప్రాంతాన్ని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరిశీలించారు. TRS ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని అన్నారు ఎమ్మెల్యే రఘునందన్. 30 సంవత్సరాలుగా ఉంటున్న ప్రజల గుడిసెలు తోలగించి వారి బతుకులను రోడ్డు పాలు చేశారన్నారు. ప్రతి సమస్యను ట్విట్టర్ లో పరిష్కరించే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కంటికి ఈ సమస్య కనిపించలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పేద ప్రజలకు అండగా పోరాడుతుందన్నారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
TRS ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది
- హైదరాబాద్
- December 11, 2021
లేటెస్ట్
- అధికారుల తీరుపై గరం గరం
- కేసీఆర్, పల్లా జైలుకెళ్లడం ఖాయం
- కేసీఆర్ తన ఎమ్మెల్యేలనే కాపాడుకోలేకపోతున్నరు : కిషన్రెడ్డి
- ఎమ్మెల్సీ ఎన్నికల సందడి
- కేబినెట్ భేటీ వాయిదా.. ఈసీ నుంచి రాని అనుమతి
- ఎమ్మెల్సీ పోలింగ్ రోజు హాఫ్ డే లీవ్ ఇవ్వాలి
- 749 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టివేత
- బీఆర్ఎస్లో.. గ్రాడ్యుయేట్ వార్
- రాకేశ్ రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తడు: కేటీఆర్
- కిర్గిస్తాన్లో అల్లర్లు.. బయట అడుగుపెట్టొద్దు
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!