సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిపించాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. రెండురోజులు హడావుడి చేసి వదిలేయొద్దన్నారు. డ్రగ్స్ కొనేవారిని, అమ్మేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అవసరమనుకుంటే డ్రగ్స్ అమ్మేవారిని ఎన్ కౌంటర్ చేయాలన్నారు. ఈ విషయంలో కేసీఆర్ కు మద్దతు ఉంటుందన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్.
మరిన్ని వార్తల కోసం
నిహారిక, రాహుల్ సిప్లిగంజ్కు నోటీసులు