మహబూబాబాద్ జిల్లా లైన్ తండా పోడు భూముల వ్యవహారంలో ఫారెస్ట్ అధికారులపై సీరియస్ అయ్యారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. రైతుల భూములలో కందకం తీస్తే ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. 40ఏళ్ల నుండి రైతులు సాగు చేసుకుంటున్న భూముల జోలికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. గతంలో అడవులను అమ్ముకున్నది ఫారెస్ట్ అధికారులేనని మండిపడ్డారు.పర్యావరణాన్ని నాశనం చేసింది ఫారెస్ట్ అధికారులే అన్నారు శంకర్ నాయక్.
see more news