ఎల్బీనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టీఆర్ ఎస్ లో చేరుతున్నారు. ఇందుకు గాను.. నియోజక వర్గ ప్రజలకు తాను పార్టీ మారుతుందన్నందుకు వివరణ ఇచ్చుకున్నారు సుధీర్ రెడ్డి. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే తన లక్ష్యమన్నారు. బీఎన్ రెడ్డి నగర్ రిజిస్ట్రేషన్ సమస్యతో పాటు ఆస్తి పన్ను తగ్గింపునకు కృషి చేస్తానని చెప్పారు. పార్టీ మారుతున్న తీరును నియోజకవర్గ ప్రజలకు వివరించారు. తన నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నా
- హైదరాబాద్
- March 16, 2019
లేటెస్ట్
- అప్పట్లో ఆఫాకీలకే అన్ని ఉద్యోగాలు
- ప్రపంచంలోనే తొలి ఏఐ ఆధారిత డిప్లొమట్
- సిరివెన్నెలకు నివాళిగా..
- యూనివర్సల్ ఆడియెన్స్కు నచ్చే కంటెంట్..సిద్ధార్థ్ @40
- మంగళం శ్రీను..మాలీవుడ్ ఎంట్రీ
- పాండ్యాపై మ్యాచ్ సస్పెన్షన్
- లోయలో పడ్డ ట్రక్కు.. పాక్లో 14 మంది మృతి
- 25న న్యూయార్క్కు ఇండియా ప్లేయర్లు
- మరిన్ని సెక్టార్లలో ఈజీ కానున్న..ఎఫ్డీఐ రూల్స్
- ఫైనల్లో సాత్విక్ చిరాగ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు