దుందుభి కాజ్ వేను పరిశీలించిన ఎమ్మెల్యే

దుందుభి కాజ్ వేను పరిశీలించిన ఎమ్మెల్యే

ఉప్పునుంతల, వెలుగు: భారీ వర్షాలతో రోడ్డు దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయిన దుందుభినది కాజ్​వేను శుక్రవారం ఎమ్మెల్యే వంశీకృష్ణ పరిశీలించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరగా పనులు చేపట్టి రాకపోకలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 కట్ట అనంతరెడ్డి, మున్సిపల్  చైర్మన్  గార్లపాటి శ్రీనివాసులు, మామిళ్లపల్లి దేవస్థానం చైర్మన్  వేముల నరసింహారావు, అనంత ప్రతాపరెడ్డి, ఎస్సై వెంకట్​రెడ్డి పాల్గొన్నారు.