జగిత్యాల: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ హస్తం నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర సర్కార్ తీరుపై ఆయన మండిపడ్డారు. అన్నదాతలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ సమస్యను పరిష్కరించాలని.. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్డీఓ ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
అన్నదాతల జీవితాలతో ఆడుకుంటున్నరు
- తెలంగాణం
- November 25, 2021
లేటెస్ట్
- వైసీపీ మేనిఫెస్టోలో కీలక హామీలివే... విడుదల ఎప్పుడంటే..
- Monkey Man OTT: హనుమంతుడి స్పూర్తితో మంకీ మ్యాన్.. OTTకి వచ్చేసిన కొత్త సినిమా!
- పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్...
- యోగిజీ ఇదేనా మీ గొప్ప పాలన.. సీఎంను ప్రశ్నించిన బాలీవుడ్ నటి
- Sudigadu 2: సుడిగాడు 2పై క్లారిటీ వచ్చేసింది.. అల్లరోడు పెద్ద సాహసమే చేస్తున్నాడుగా!
- కవితకు బిగ్ షాక్.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- Rajasekhar: ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ రాజశేఖర్ హీరోగా 60 కోట్ల సినిమా!..అందులో నిజమెంత?
- జూన్ 11 వరకు స్కూల్స్కు సమ్మర్ హాలీడేస్
- Kamal Haasan: తమిళ స్టార్ కమల్ హాసన్ ఇంట విషాదం
- తప్పులు పెద్దగా.. నిజాలు చిన్నగానా : రాందేవ్ పై యాడ్స్ పై సుప్రీంకోర్టు అసహనం
Most Read News
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- Manchu Brothers: మంచు బ్రదర్స్ ఇన్స్టా పోస్ట్.. ఇద్దరూ ఒకేసారి!
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- రొమ్ము తగ్గించే ఆపరేషన్లు: ఏటా 100 శాతం పెరుగుతున్నాయట..ఎందుకంటే
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయస్వామి ఫొటోను ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా...
- సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల
- పంట రుణాల వివరాలు ఇవ్వండి