ఏపీ సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు ప్రధాని మోడీ. కశ్మీర్ కు ప్రత్యేక ప్రధాని కావాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరుక్ అబ్దుల్లాతో కలిసి ఏపీలో చంద్రబాబు ప్రచారం చేయడమేంటి? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం బహిరంగ సభలో మాట్లాడిన మోదీ.. ఫరుక్ అబ్దుల్లా మాటలకు కాంగ్రెస్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరు దేశభక్తులో..ఎవరు పాకిస్తాన్ ఏజెంట్లో ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ ఉన్నంత వరకు ఇలాంటి విభజన వాదుల ఆటలు సాగవని హెచ్చరించారు. దేశం కోసం దృడమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అన్నారు.
నేనుండగా కశ్మీర్ లో ఎవరి ఆటలు సాగవు: మోడీ
- హైదరాబాద్
- April 2, 2019
లేటెస్ట్
- వందల ఏండ్లైనా... తుప్పు పట్టని ఇనుప స్తంభం?
- ఈ ఏడు రంగుల పండ్లు, కాయగూరలు ఆరోగ్యానికి మేలు
- తెరపైకి కులగణన.. జనంలో మనం ఎంత?
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- అప్పట్లో ఆఫాకీలకే అన్ని ఉద్యోగాలు
- ప్రపంచంలోనే తొలి ఏఐ ఆధారిత డిప్లొమట్
- సిరివెన్నెలకు నివాళిగా..
- యూనివర్సల్ ఆడియెన్స్కు నచ్చే కంటెంట్..సిద్ధార్థ్ @40
- మంగళం శ్రీను..మాలీవుడ్ ఎంట్రీ
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు