ఖుషినగర్ ఎయిర్ పోర్టును ప్రారంభించిన మోడీ

ఖుషినగర్ ఎయిర్ పోర్టును ప్రారంభించిన మోడీ

ఉత్తరప్రదేశ్ ఖుషినగర్ లో ఎయిర్ పోర్టు ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. శ్రీలంక నుంచి వచ్చిన విమానం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. ఖుషినగర్ అభివృద్ధి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రాధాన్యతల్లో ఒకటి అన్నారు ప్రధాని మోడీ.  ఖుషి నగర్ ఎయిర్ పోర్టుతో ఈ ప్రాంత రూపురేఖలు మారతాయన్నారు. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. 260 కోట్ల రూపాయలతో ఈ ఎయిర్ పోర్టు నిర్మించారు. ఈ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి సిందియా, యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

ఎక్కడ గెలవరో.. అక్కడికి హరీశ్‎ను పంపిస్తారు:  బండి సంజయ్ 

లఖీంపూర్ ఘటనపై సుప్రీం సీరియస్