చెరువులో దూకి తల్లీకూతుళ్ల ఆత్మహత్య

చెరువులో దూకి తల్లీకూతుళ్ల ఆత్మహత్య

సూర్యపేటలో దారుణ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న మినీ ట్యాంక్ బండ్ చౌదరి చెరువులో ఇద్దరు మహిళల మృతదేహాలు బయటపడ్డాయి.  స్థానికులు చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు.. డెడ్ బాడీలను బయటకు తీయించారు. చనిపోయిన వారిద్దరినీ తల్లీకూతుళ్లుగా పోలీసులు భావిస్తున్నారు. వారే చెరువులోకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు.