యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా గుట్ట మండలం దాతరుపల్లి పంచాయతీ పరిధిలోని గొల్లగుడిసెలులో ఒకేరోజు అత్తాకోడళ్లు చనిపోవడంతో విషాదం అలుముకొంది. గ్రామానికి చెందిన చుక్కల భారతమ్మ(65) కూలీ పనులు చేసేది. ఈమెకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు భార్య మంగమ్మ. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భారతమ్మ శనివారం తన తల్లిని చూడడానికి భువనగిరి మండలం రాయగిరికి వెళ్లింది. ఆదివారం ఉదయం గుండెపోటుతో చనిపోయింది. దీంతో ఆమె డెడ్బాడీని గొల్లగుడిసెలుకు తీసుకువచ్చారు. అత్త మృతదేహాన్ని చూసిన కోడలు మంగమ్మ(26) కన్నీరుమున్నీరుగా విలపిస్తూ మృతదేహం పక్కనే కుప్పకూలింది. దీంతో ఆమెను వెంటనే భువనగిరి ఏరియా హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.
గుండెపోటుతో అత్త మృతి మృతదేహం వద్ద ఏడుస్తూ కోడలు మృతి
- నల్గొండ
- March 18, 2024
లేటెస్ట్
- మిస్సింగ్ కేసు నమోదైన కాంగ్రెస్ లీడర్ డెడ్బాడీ లభ్యం
- Vada Pav Girl: వడా పావ్ గర్ల్ను అరెస్ట్ చేయలేదు..: ఢిల్లీ పోలీసులు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- రైతుల రుణం తీర్చుకోకపోతే ఈ జన్మ వృథా: సీఎం రేవంత్
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- షాకింగ్ : 86 ఏళ్ల భర్త.. 85 ఏళ్ల భార్యను చంపాడు.. కారణం తెలిస్తే
- బ్రేకింగ్: కిడ్నాప్ కేసులో పోలీసుల అదుపులోకి ఎమ్మెల్యే రేవణ్ణ
- డీకే అరుణ ఢిల్లీ దొంగలకు సద్దులు మోస్తూ.. నన్ను పడగొట్టాలని చూస్తుంది: సీఎం రేవంత్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు
Most Read News
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- T20 World Cup 2024: ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన అమెరికా.. అన్ని దేశాల వారికి చోటు
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్