హైదరాబాద్, వెలుగు: లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్చార్జ్, అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తెలిపారు. అభ్యర్థుల ఎంపిక జరిగినట్టుగా వస్తున్న కథనాలు అవాస్తవమని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన వెల్లడించారు. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటి దాకా పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్, ఎన్నికల కమిటీ సమావేశాలు జరగలేదని, ఆ సమావేశాలు పూర్తయ్యాక అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పారు. వ్యక్తి ఆధారిత పార్టీల్లో మాత్రమే అభ్యర్థుల ప్రకటన వెంటనే ఉంటుందని పేర్కొన్నారు. బీజేపీలో అభ్యర్థుల ఎంపిక ప్రజాస్వామయుతంగా జరుగుతుందని పేర్కొన్నారు.
ఎంపీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు : ఎన్వీ సుభాష్
- హైదరాబాద్
- February 26, 2024
మరిన్ని వార్తలు
-
స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన
-
Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన రాజమౌళి బాహుబలి ప్రీక్వెల్..కానీ, ఆడియన్స్కి అదొక్కటే నిరాశ
-
వేసవిలో ఫ్యాన్ గాలి మంచిదేనా? బీరు చలవేనా?
-
Malayalam Longest Title: మలయాళ ఇండస్ట్రీలోనే అతి పెద్ద మూవీ టైటిల్..కుదించి సు..సు అంటూ పిలుస్తున్న ఆడియన్స్
లేటెస్ట్
- స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన
- Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన రాజమౌళి బాహుబలి ప్రీక్వెల్..కానీ, ఆడియన్స్కి అదొక్కటే నిరాశ
- వేసవిలో ఫ్యాన్ గాలి మంచిదేనా? బీరు చలవేనా?
- Malayalam Longest Title: మలయాళ ఇండస్ట్రీలోనే అతి పెద్ద మూవీ టైటిల్..కుదించి సు..సు అంటూ పిలుస్తున్న ఆడియన్స్
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య .. 3 నెలల తర్వాత లొంగిపోయిన నిందితుడు
- Atal Setu: ముంబై అటల్ సేతుపై రష్మిక ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు