న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను కావాలనే రెచ్చగొడుతున్నాయని కేంద్రం మండిపడింది. రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన మూడో రౌండ్ చర్చలు విఫలమయ్యాయి. ఈ చర్చల్లో భాగంగా కనీస మద్దతు ధరను కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే అగ్రి చట్టాల్లో మార్పులకు కేంద్రం సిద్ధంగానే ఉందని, కానీ ఆ చట్టాలను తొలగించాలని రైతులు కోరుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 9న (బుధవారం) రైతులతో కేంద్రం మరో దఫా చర్చలు నిర్వహించనుంది. ఇదిలా ఉండగా మంగళవారం తలపెట్టిన భారత్ బంద్ను కొనసాగిస్తున్నామని రైతు సంఘాల నాయకులు తెలిపారు.
రైతులను విపక్షాలే రెచ్చగొడుతున్నాయ్
- దేశం
- December 6, 2020
లేటెస్ట్
- టెన్త్ క్లాస్ రిజల్ట్స్ : నిర్మల్ టాప్.. వికారాబాద్ లాస్ట్
- LSG vs MI: ముంబైకు చావో రేవో.. లక్నోతో ఓడితే ఇంటికే
- పేకాట డెన్ నిర్వహిస్తున్న మహిళ.. మూడు ముక్కలాటలో లక్షల్లో లావాదేవీలు
- కేసీఆర్ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్ రెడ్డి
- ఆన్ లైన్ ట్రేడింగ్ పేరిట.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ను బురిడి కొట్టించారు
- రాజ్యాంగం లోని హక్కులను కాలరాసేందుకు బీజేపీ ప్రయత్నం : ఎమ్మెల్యే గడ్డం వినోద్
- మే 1 నుంచి పోలింగ్ డ్యూటీపై శిక్షణ
- మా వడ్లు మాకివ్వండి..!
- ఏటూరునాగారం ఏజెన్సీలో ఈదురు గాలులతో భారీ వర్షం
- తొర్రూరులో కేసీఆర్కు ఘన స్వాగతం
Most Read News
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
- వ్యక్తిగత విమర్శలు ఆపండి.. అతను దేవుడితో సమానం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- OLA విలవిల.. సీఈఓ రాజీనామా.. 10 శాతం మంది ఉద్యోగులు తొలగింపు!
- అలర్ట్...ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు టెన్త్ రిజల్ట్