ముంబై: కరోనా పాజిటివ్ కేసులు వెయ్యి దాటడంతో మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కరోనా వైరస్ మరింత విస్తరించకుండా ముంబైలో ఆంక్షలు విధించారు. ఇంటి నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, లేదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని బీఎంసీ కమిషనర్ బుధవారం ఆర్డర్ జారీ చేశారు. ఇంటి నుంచి కాలు బయట పెడితే మాస్క్ లేదా కర్చిఫ్ తప్పకుండా వాడాలని స్పష్టం చేశారు. ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘించినట్లయితే వారు జైలు శిక్షకు గురవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది. మహారాష్ట్రలో వెయ్యికిపైగా కేసులు నమోదు కాగా.. ఒక్క ముంబైలోనే 782 కేసులు రికార్డయ్యాయి. 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వైరస్ మరింత విస్తరించకుండా మున్సిపల్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మాస్క్ కంపల్సరీ.. లేదంటే జైలే
- దేశం
- April 8, 2020
లేటెస్ట్
- ఎలక్ట్రిక్ బడ్జెట్ హోటల్
- అవేర్ నెస్ : రన్నింగ్ పద్ధతిగా చేయకపోతే కొత్త సమస్యలను తెచ్చుకున్నట్టే
- Gully Boy Bhaskar: డ్రీం హౌస్ కట్టుకున్న పటాస్ భాస్కర్.. వీడియో వైరల్
- టెక్నాలజీ : బోలెడు అప్డేట్స్..డాక్యుమెంట్స్ షేరింగ్ ఈజీ
- అలంపూర్లో భక్తుల సందడి
- పిల్లలు లేకపోతే నష్టలేంటి?
- ఉత్తరాఖండ్ లో కార్చిచ్చు ఆర్పడానికి ఇండియన్ ఆర్మీ రంగంలోకి
- కారును ఢీ కొట్టిన లారీ..హెడ్ కానిస్టేబుల్ మృతి
- బస్వాపూర్లో 25 తులాల బంగారం పట్టివేత
- ఇన్స్పిరేషన్ : హింగ్ కింగ్ ఎల్.జి.
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం
- చదువు కొండెక్కినట్లే: జై శ్రీరాం అంటే పరీక్ష పాస్ చేసేస్తారా..!