వినాయక చవితి ఉత్సవాలు రేపు(శుక్రవారం) ప్రారంభమవుతున్న క్రమంలో ముంబైలో కఠిన ఆంక్షలకు సిద్ధమైంది అక్కడి స్థానిక ప్రభుత్వం. ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ముంబైలో 144 సెక్షన్ అమలులో ఉండనున్నట్లు ముంబై పోలీసు కమిషనరేట్ తెలిపింది. దీంతో ఎవరూ వినాయక ఉత్సవ ఉరేగింపులు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా ఒక ప్రదేశంలో ఐదుగురికి మించి ఎక్కువ మంది గుమి కూడవద్దని ముంబై పోలీసులు తెలిపారు. వినాయక మండపాల్లోకి ప్రత్యక్ష దర్శనం అనుమతి లేదని, ఆన్లైన్లోనే దర్శించుకోవాలని చెప్పారు. ఇది ముంబై పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమలులో ఉంటుందని తెలిపారు పోలీసులు.
ముంబైలో వినాయక దర్శనం ఆన్లైన్లోనే
- దేశం
- September 10, 2021
లేటెస్ట్
- గవర్నమెంట్జూనియర్ కాలేజీలు గాడిన పడేదెన్నడో..!
- చెరువులను చెరపట్టారు
- మే నెలాఖరులో తెలంగాణకు ప్రభాకర్ రావు!
- కేజ్రీవాల్ కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు
- జూన్ 3న మూడు సెషన్లలో లాసెట్
- త్వరలో టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు
- ఆదిలాబాద్లో ఎవరు గెలిచినా చరిత్రే..సక్కు, సుగుణకు ఫస్ట్ టైం.. బీజేపీకి హ్యాట్రిక్ చాన్స్
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఈ సారి ముందుగానే నైరుతి రుతుపవనాలు
- ఏపీలో అల్లర్లపై..ఈసీ ముందుకు ఏపీ సీఎస్, డీజీపీ
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?