నల్గొండ
రోడ్డెక్కిన 45 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు.. జెండా ఊపి ప్రారంభించిన మంత్రులు
సూర్యాపేట జిల్లాలో కొత్తగా 45 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కాయి. సూర్యాపేట ఆర్టీసీ డిపోలో 45 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు డిప
Read Moreఎంతోమంది వీరులకు పుట్టినిల్లు నల్గొండ
నల్గొండ అర్బన్, వెలుగు : ఎంతోమంది వీరులకు పుట్టినిల్లు, పవిత్ర భూమి నల్గొండ అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. హిందూ దేవాలయాల పరిరక్షణ
Read Moreసూర్యాపేట మార్కెట్ ను అభివృద్ధి చేస్తాం: తుమ్మల, ఉత్తమ్
మంత్రులు తుమ్మల, ఉత్తమ్ సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జ
Read Moreడెన్మార్క్ తెలంగాణ సంఘం అధ్యక్షుడిగా సూర్యాపేట జిల్లా వాసి
సూర్యాపేట, వెలుగు: డెన్మార్క్ దేశంలో ‘ తెలంగాణ సంఘం’ అధ్యక్షుడిగా సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన గిలకత్తుల ఉపేందర్ గౌడ్
Read Moreనాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లకు రిపేర్లు .. ముందస్తు వర్షాలతో డ్యామ్ ఆఫీసర్లు అలర్ట్
ఇప్పటికే 13 క్రస్ట్ గేట్లకు మరమ్మతులు పూర్తి ఈనెల 20 లోపు నిర్వహణ పనులు కంప్లీట్ మరోవైపు జూరాల నుంచి శ్రీశైలానిక
Read Moreవడ్ల కొనుగోళ్లు కంప్లీట్ .. నల్గొండలో టార్గెట్కు మించి కొనుగోళ్లు
యాదాద్రిలో టార్గెట్ చేరుకోలే సూర్యాపేటలో కాస్తా తక్కువే.. యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, వెలుగు : ఎట్టకేలకు వడ్ల కొనుగోళ్లు కంప్లీట్అయ్
Read Moreచందమామ పేరుతో ఆన్లైన్ మోసాలు..తక్కువ ధరకే డిజిటల్ పుస్తకాలంటూ ఆఫర్లు
డబ్బులు కట్టాక స్పందన కరువు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ఆన్లైన్లోనే ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు యాద
Read Moreకొండంతా జనమే..భక్తులతో కిక్కిరిసిన యాదగిరిగుట్ట
వేసవి సెలవులు ముగుస్తుండడంతో భారీ సంఖ్యలో తరలొచ్చిన భక్తులు ధర్మదర్శనానికి 5, స్పెషల్ దర్శనానికి రెండున్నర గంటల టైం ఆదివారం ఒక్కరోజ
Read Moreనేటితో ముగియనున్న దోస్త్ రెండో విడత అడ్మిషన్లు
నల్గొండ, వెలుగు : డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ రెండో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. రెండో విడత అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత నెల
Read Moreయాదగిరిగుట్టలో ఫిర్యాదు బాక్సులు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నెలకొన్న సమస్యలపై భక్తుల నుంచి నేరుగా సలహాలు, సూచనలు స్వీకరించడం కోసం కొండపైన '
Read Moreరైతు సంక్షేమానికి ఆత్మ కమిటీలు .. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు
ఒక్కో కమిటీలో 30 మందికి చోటు కమిటీలో 25 మంది రైతులతోపాటు ఐదుగురు అధికారులు నియోజకవర్గాలు పూర్తయ్యాక జిల్లా స్థాయిలో కమిటీలు న
Read Moreఅంగన్వాడీలను మోడల్ కేంద్రాలుగా తీర్చిదిద్దాలి : తేజస్ నందలాల్ పవార్
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూర్యాపేట, వెలుగు : జిల్లాలోని అంగన్వాడీలను మోడల్ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార
Read Moreపిల్లలతో భిక్షాటన చేయిస్తే చర్యలు : ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి
నల్గొండ అర్బన్, వెలుగు : జిల్లాలో చిన్న పిల్లలతో ఎవరైనా భిక్షాటన చేయిస్తే చర్యలు తప్పవని ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి హెచ్చరించారు. నల్గొండలో చిన్నపిల్లలతో
Read More












