నల్గొండ
పైరవీలకు తావు లేకుండా ..పేదలకు ఇందిరమ్మ ఇండ్లు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చౌటుప్పల్, వెలుగు : ఎలాంటి పైరవీలకు తావు లేకుండా అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్
Read Moreమంత్రులను కలిసిన దేవరకొండ ఎమ్మెల్యే
దేవరకొండ, వెలుగు : నియోజకవర్గంలోని పెండింగ్ పనులకు నిధులు కేటాయించాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ మంత్రులను కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లో డి
Read Moreయాదాద్రి జిల్లాలో డీసీఎంలో గడ్డి కింద ఆవులను దాచి రవాణా
యాదాద్రి జిల్లాలో పట్టుకున్న గోరక్ష్ దళ్ సభ్యులు యాదాద్రి, వెలుగు : డీసీఎంలో గడ్డి కింద ఆవుల ను దాచి తరలిస్తుండగా యాదాద్రి జిల్లాలో గోరక
Read Moreనల్గొండ జిల్లాలో రైతన్న సాగు బాట విత్తనాలు .. ఎరువులు కొనుగోలుతో బిజీ
నల్గొండ జిల్లాలో11.47 లక్షల ఎకరాలు సూర్యాపేటలో 6.17లక్షలు యాదాద్రిలో 4.40 లక్షలు నల్గొండ, యాదాద్రి, వెలుగు : ఉమ్మడి నల్గ
Read Moreచౌటుప్పల్ మండలంలో లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఇద్దరు మృతి
18 మంది ప్రయాణికులకు గాయాలు యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘటన చౌటుప్పల్, వెలుగు : బ్రే
Read Moreతుర్కపల్లి మండలంలో 70 వేల మందితో సీఎం బహిరంగ సభ : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు : ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలంలో ఈనెల 6న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను 70 వేల మందితో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ
Read Moreజూన్ 5న వాక్ ఫర్ బెటర్ ఎన్విరాన్మెంట్
సూర్యాపేట, వెలుగు : అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈనెల 5న సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి కొత్త బస్టాండ్ వరకు ‘వా
Read Moreసీఎంను కలిసిన ఎమ్మెల్యే బాలూనాయక్
దేవరకొండ, వెలుగు : నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసిన సందర్భంగా మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్లోని ఆ
Read Moreఆలేరు ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతుంది : బీర్ల ఐలయ్య
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట, వెలుగు : గంధమల్ల రిజర్వాయర్ తో ఆలేరు నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతు
Read Moreనేషనల్ బీచ్ కబడ్డీ రెఫరీగా కొంపెల్లి వీరస్వామి
గరిడేపల్లి, వెలుగు : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన కొంపెల్లి వీరస్వామి నేషనల్ బీచ్ కబడ్డీ రెఫరీగా ఎంపికయ్యారు. ఆంధ్రప్ర
Read Moreవిత్తన స్వయం సమృద్ధే ప్రభుత్వ లక్ష్యం..జయశంకర్ అగ్రి వర్సిటీ వీసీ జానయ్య
నల్గొండ అర్బన్, వెలుగు : రానున్న రెండు, మూడేండ్లలో విత్తన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ
Read Moreయూ ట్యూబ్ లో చూసి నకిలీ పత్తి విత్తనాలు తయారీ
4.62 లక్షల విలువైన 308 కేజీల విత్తనాలు స్వాధీనం ముగ్గురిని అరెస్ట్ చేసిన సూర్యాపేట జిల్లా పోలీసులు సూర్యాపేట, వెలుగు: యూట్యూబ
Read Moreఆలేరుకు ‘గోదారమ్మ’..రిజర్వాయర్గా గంధమల్ల చెరువు
జూన్ 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన మరికొన్ని అభివృద్ధి పనులకు ముహూర్తం తిర్మలాపురంలో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ప్
Read More












