నల్గొండ

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : ఎంసీ కోటిరెడ్డి

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్​ఎడమకాల్వ కింద పంటసాగు చేసిన నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, సాగర్ మాజీ ఎమ

Read More

అధికారం పోయాక కేసీఆర్ కు రైతులు గుర్తొచ్చారు  : మందుల సామేల్ 

తుంగతుర్తి, వెలుగు : అధికారం పోయాక మాజీ సీఎం కేసీఆర్​కు రైతులు గుర్తుకొచ్చారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఎద్దేవా చేశారు. ఆదివారం జాజిరెడ్డిగూడ

Read More

కే‌‌‌‌సీ‌‌‌‌ఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు 

సూర్యాపేట, వెలుగు : మాజీ సీ‌‌‌‌ఎం కేసీ‌‌‌‌ఆర్ సూర్యాపేట జిల్లా పర్యటన నేపథ్యంలో ఆదివారం సీపీ‌‌‌

Read More

రైతులకు అండగా ఉంటాం : కే‌‌‌‌సీ‌‌‌‌ఆర్ 

సూర్యాపేట జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన బీఆర్ఎస్​ అధినేత   సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలో ఎండిపోయిన వరి పంట పొలాలను మాజీ

Read More

అంజయ్యా... ఏం జరుగుతోంది ?: వాసాలమర్రి మాజీ సర్పంచ్‌తో కేసీఆర్

యాదాద్రి, వెలుగు : ‘అంజయ్యా.. ఏం జరుగుతోంది.. ఓసారి ఫాంహౌస్‌కు రా, మాట్లాడుకుందాం’ అని వాసాలమర్రి మాజీ సర్పంచ్‌ పోగుల ఆంజనేయులున

Read More

ఆలేరులో విరిగిన రైలు పట్టా.. తప్పిన ప్రమాదం

యాదాద్రి (ఆలేరు), వెలుగు: యాదాద్రి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. స్టేషన్‌లోని లూప్‌

Read More

కాంగ్రెస్ వల్లే కరువు .. వందరోజుల్లోనే ఇంత అస్తవ్యస్తమా?: కేసీఆర్​

24 గంటల కరెంట్, భగీరథ, రైతుబంధు పథకాలు మాయమైనయ్​  200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నరు విద్యుత్​ రంగం గురించి ఐఏఎస్​లకు ఏం తెలుసు? చిల్ల

Read More

నల్లగొండ జిల్లాలో బయటపడ్డ 2వేల ఏళ్లనాటి నాణేలు

నల్లగొండ జిల్లాలో 2వేల సంవత్సరాల క్రితం నాటి నాణేలు బయటపడ్డాయి. జిల్లాలోని తిరుమలగిరి మండలం ఫణిగిరిలో  బౌద్ద కళాఖండాలుగా  చెప్పబడుతున్న 3700

Read More

నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేలు ఇవ్వాలే : కేసీఆర్

పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.  25 వే ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వంలో  రై

Read More

మూడు నెలల్లోనే తెలంగాణ దిగజారింది : కేసీఆర్

వ్యవసాయంలో నెంబర్ వన్ గా ఎదిగిన తెలంగాణ మూడు నెలల్లోనే దిగజారిందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వంద రోజుల్లో  200 మంది రైతులు ఆత్మ

Read More

కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును తనిఖీ చేసిన పోలీసులు

జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పర్యటనకు వెళ్లిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును తనిఖీ చేశారు పోలీసులు. 2024 మార్చి 31 ఆదివారం జనగామ

Read More

యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 3 గంటలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి  దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. తెల్లవారుజా

Read More

అందరూ ఓటేసేలా చైతన్య పరచాలి : కలెక్టర్ దాసరి హరిచందన  

    కలెక్టర్ దాసరి హరిచందన   నల్గొండ అర్బన్, వెలుగు : జిల్లావ్యాప్తంగా ఓటరు చైతన్య కార్యక్రమాలు విస్తృతం చేయాలని జిల్లా ఎన

Read More