నల్గొండ

ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు  : ఎస్.వెంకటరావు

సూర్యాపేట, వెలుగు: ఏప్రిల్ 1 నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిచనున్నట్లు కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ తెలిపారు. యాసంగి వరి ధాన్యం కొనుగోళ

Read More

రైతులను దోపిడీ చేస్తున్న వ్యాపారులు : ఎమ్మెల్యే మందుల సామేల్

మోత్కూరు, వెలుగు : ప్రైవేట్ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్ముకుంటున్న రైతులను వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారని, ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్​కు ర

Read More

లోక్ సభ ఎన్నికలను సక్సెస్​ చేయాలి : కలెక్టర్లు హరిచందన

కలెక్టర్లు హరిచందన, ఎస్.వెంకట్రావు, పల్నాడు జిల్లా కలెక్టర్​ శివ మిర్యాలగూడ, వెలుగు : లోక్ సభ ఎన్నికలను విజయవంతం చేయాలని కలెక్టర్లు హరిచం

Read More

ఇయ్యాల కొనుగోలు సెంటర్లు ప్రారంభం : జె. శ్రీనివాస్ 

నల్గొండ అర్బన్​, వెలుగు: ఈ నెల 28న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్‌‌‌‌ కలెక్టర్ జె

Read More

ఎన్నికలకు ప్రజలు, మీడియా సహకరించాలి : రాహుల్ హెగ్డే 

సూర్యాపేట, వెలుగు: పార్లమెంట్‌‌‌‌ ఎన్నికలకు  ప్రజలు, మీడియా సహకరించాలని  ఎస్పీ రాహుల్  హెగ్డే కోరారు. బుధవారం  

Read More

కోదాడ వైస్ ఎంపీపీగా లిక్కి గురువమ్మ

కోదాడ, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడ వైస్‌‌‌‌ ఎంపీపీగా లిక్కి గురువమ్మ ఎన్నికయ్యారు. బుధవారం మండల పరిషత్ ఆఫీస్‌లో ప్రిసైడింగ

Read More

ఇటు కోతలు..అటు దళారులు

    సెంటర్లు ఓపెన్ కాకపోవడంతో దళారుల రంగప్రవేశం     మద్దతు ధరకు రూ.300 తగ్గింపు     రెండున్నర కిలో

Read More

పంటలు ఎండిపోవడం ప్రకృతి వైపరీత్యం కాదు పాలకుల వైఫల్యమే : జగదీష్ రెడ్డి

తెలంగాణలో  పంటలు ఎండిపోవడం  ప్రకృతి వైపరీత్యం కాదు పాలకుల వైఫల్యమేనని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలో  రావ

Read More

లంచం తీసకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ

అవినీతి నిరోధక శాఖ(ఎసిబి)కు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకున్న పంచాయతీ సెక్రటరీని ఎసిబి పట్టుకుంది. యాదాద్రి భువనగిరి జిల్

Read More

పోటీ పరీక్షల కొరకు నల్గొండలో ఉచిత శిక్షణ 

నల్గొండ అర్బన్, వెలుగు : గ్రూప్ 1,2,3,4, బ్యాంకింగ్, ఆర్ఆర్ బీ, ఎస్ఎస్​సీ, రాష్ట్ర, కేంద్ర స్థాయి ఉద్యోగాల కోసం ప్రిపేర్​అయ్యే అభ్యర్థులకు ఫౌండేషన్ కో

Read More

క్షయ వ్యాధిపై అవగాహన కల్పించాలి : డాక్టర్ పుష్పలత

హుజూర్ నగర్, వెలుగు : క్షయవ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని మండల వైద్యాధికారి డాక్టర్ పుష్పలత సిబ్బందికి సూచించారు. ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవం స

Read More

మార్చి 30న కాంగ్రెస్ సన్నాహక సమావేశం

నల్గొండ అర్బన్, వెలుగు : ఈనెల 30న మట్టపల్లిలో పార్లమెంట్ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కె.శంకర్ నాయక్ తెలిపారు. మంగళవారం

Read More

రూ. వంద కోట్లతో అభివృద్ధి పనులు చేశా

    రూ.172 కోట్లకు ప్రతిపాదనలు పంపా     ప్రభుత్వ విప్​ బీర్ల ఐలయ్య  యాదాద్రి, వెలుగు : తాను గెలిచిన

Read More