నల్గొండ

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీజేపీతోనే పోటీ: మంత్రి ఉత్తమ్

సూర్యాపేట: రాష్ట్రంలో బీఆర్​ఎస్​ పని అయిపోయిందని, ఆ పార్టీ గురించి మాట్లాడితే సమయం వృథా అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  ఇవాళ సూర్యాపేటల

Read More

వంద రోజుల్లో వంద దోపిడీలు.. మోడీ, రేవంత్ శనిలా దాపురించారు: జగదీశ్ రెడ్డి

సూర్యాపేట: కాంగ్రెస్​ ఆధ్వర్యంలోని సీఎం రేవంత్​ రెడ్డి పాలనలో వంద రోజుల్లో వంద దోపిడీలు జరిగాయి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే జగదీ

Read More

యాదాద్రి కాదు.. ఇక నుంచి యాదగిరిగుట్ట

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరు మార్చనున్నట్లు ప్రకటించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఈ విషయ

Read More

సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నిక

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ అడ్వకేట్ నూకల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన

Read More

ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు  : ఎస్.వెంకటరావు

సూర్యాపేట, వెలుగు: ఏప్రిల్ 1 నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిచనున్నట్లు కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ తెలిపారు. యాసంగి వరి ధాన్యం కొనుగోళ

Read More

రైతులను దోపిడీ చేస్తున్న వ్యాపారులు : ఎమ్మెల్యే మందుల సామేల్

మోత్కూరు, వెలుగు : ప్రైవేట్ కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్ముకుంటున్న రైతులను వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారని, ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్​కు ర

Read More

లోక్ సభ ఎన్నికలను సక్సెస్​ చేయాలి : కలెక్టర్లు హరిచందన

కలెక్టర్లు హరిచందన, ఎస్.వెంకట్రావు, పల్నాడు జిల్లా కలెక్టర్​ శివ మిర్యాలగూడ, వెలుగు : లోక్ సభ ఎన్నికలను విజయవంతం చేయాలని కలెక్టర్లు హరిచం

Read More

ఇయ్యాల కొనుగోలు సెంటర్లు ప్రారంభం : జె. శ్రీనివాస్ 

నల్గొండ అర్బన్​, వెలుగు: ఈ నెల 28న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్‌‌‌‌ కలెక్టర్ జె

Read More

ఎన్నికలకు ప్రజలు, మీడియా సహకరించాలి : రాహుల్ హెగ్డే 

సూర్యాపేట, వెలుగు: పార్లమెంట్‌‌‌‌ ఎన్నికలకు  ప్రజలు, మీడియా సహకరించాలని  ఎస్పీ రాహుల్  హెగ్డే కోరారు. బుధవారం  

Read More

కోదాడ వైస్ ఎంపీపీగా లిక్కి గురువమ్మ

కోదాడ, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడ వైస్‌‌‌‌ ఎంపీపీగా లిక్కి గురువమ్మ ఎన్నికయ్యారు. బుధవారం మండల పరిషత్ ఆఫీస్‌లో ప్రిసైడింగ

Read More

ఇటు కోతలు..అటు దళారులు

    సెంటర్లు ఓపెన్ కాకపోవడంతో దళారుల రంగప్రవేశం     మద్దతు ధరకు రూ.300 తగ్గింపు     రెండున్నర కిలో

Read More

పంటలు ఎండిపోవడం ప్రకృతి వైపరీత్యం కాదు పాలకుల వైఫల్యమే : జగదీష్ రెడ్డి

తెలంగాణలో  పంటలు ఎండిపోవడం  ప్రకృతి వైపరీత్యం కాదు పాలకుల వైఫల్యమేనని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలో  రావ

Read More

లంచం తీసకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ

అవినీతి నిరోధక శాఖ(ఎసిబి)కు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకున్న పంచాయతీ సెక్రటరీని ఎసిబి పట్టుకుంది. యాదాద్రి భువనగిరి జిల్

Read More