నల్గొండ
ఒక్కరు పోతే వందమంది వస్తరు.. టికెట్ ఎవరికిచ్చినా గెలిపించుకుంటాం
భువనగిరి, ఆలేరు కాంగ్రెస్ నేతలు కుంభం, ఫైళ్ల ఒక్కటే..గుట్టలు తవ్వడమే వారి వ్యాపారమని ఆరోపణ యాదాద్రి, వెలుగు: పార్టీ నుంచి
Read Moreబీజేపీపై సంచలన కామెంట్స్ చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి
యాదాద్రి-భువనగిరి జిల్లా : బీజేపీపై ఆ పార్టీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తాను మానసికంగా ఎప్పుడో బీజేపీ పార్టీకి దూరమయ్యానని, కా
Read Moreమై హోం సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం : 14 మంది కార్మికులు మృతి
సూర్యాపేట : మేళ్లచెరువులోని మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలి కిందపడింది. ఉత్
Read Moreపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: ఎంఎల్ ప్రజా పంథా
సూర్యాపేట, వెలుగు: నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా నేతలు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి అడిషనల్ కలె
Read Moreబీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్.. కాంగ్రెస్ ముఖ్య లీడర్లపై ఫోకస్
నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ హైకమాండ్ ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత జోష్&
Read Moreగురుకుల పాఠశాలలో విద్యార్థినులకు అస్వస్థత
తుంగతుర్తి, వెలుగు:- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలోని విద్యార్థినులు సోమవారం అస్వస్థతకు గుర
Read Moreమండలాల్లో అవిశ్వాసాలకు సర్కారు అడ్డుపుల్ల
రాజకీయ ప్రయోజనాల కోసం సభ్యుల హక్కులకు భంగం ఈ నెల మొదటి వారంలో ముగిసిన నాలుగేళ్ల పదవీ కాలం రాష్ట్రంలో 100కు పైగా మండలాల్లో ఎంపీపీల మీద అవిశ్వాస
Read Moreగుట్టలో వీఐపీ భక్తులకు.. స్పెషల్ క్యూలైన్లు షురూ
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రూ.150 వీఐపీ టికెట్కొన్న భక్తుల కోసం ఏర్పాటు చేసిన కొత్త క్యూలైన్లను సోమవారం అధికా
Read Moreకోమటి రెడ్డిని వ్యతిరేకించి.. బీఆర్ఎస్ తలుపు తట్టి..
యాదాద్రి, వెలుగు: యాదాద్రి డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎట్టకేలకు బీఆర్ఎస్లో చేరారు. కొన్నాళ్లుగా
Read Moreతెరిపిచ్చిన వాన.. క్యూ కట్టిన భక్తులు
కిటకిటలాడిన యాదగిరిగుట్ట స్వామివారి దర్శనానికి 2.30 గంటల టైం యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం
Read Moreసీఎమ్మార్ భర్తీకి.. పీడీఎస్ రైస్!
20 శాతం మాత్రమే చేరుకున్న వానాకాలం టార్గెట్ జీరో పర్సెంట్ దగ్గరే యాసంగి సీజన్ సీఎమ్మార్ ఆగస్టులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం
Read Moreన్యాయం జరగలేదని.. మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
గరిడేపల్లి,వెలుగు: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల్ చెరువు గ్రామంలో వ్యవసాయ భూమి గొడవ విషయంలో ఆదివారం మహిళా రైతు సూసైడ్ అటెంప్ట్చేసింద
Read Moreయాదాద్రిలో స్పెషల్ దర్శన క్యూలైన్ల ట్రయల్రన్ .. నేటి నుంచే అమలు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం స్పెషల్దర్శన క్యూలైన్లను సోమవారం నుంచి అధికారికంగా ప్రారంభిం
Read More












