దేశం
సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులోనూ ఊరట దక్కలేదు. కేజ్రీవాల్ బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు తీర్పు వచ్చిన తరువాతనే విచారణ జరుపుతామన
Read Moreపార్లమెంట్ ముందు సోనియా, రాహుల్ నిరసన
పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు నిరసకు దిగారు . పార్లమెంట్ ఓల్డ్ బిల్డింగ్ నుంచి కొత్త భవనం వరకు ర్యాలీ తీశారు. ప్రొటెం స్పీకర్ ఎంపి
Read Moreఎంపీగా మోదీ ప్రమాణం
18వ లోక్ సభ ఫస్ట్ సెషన్ ప్రారంభమయ్యింది. సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేస్తున్నారు. ముందుగా ప్రధాని మోదీ ఎంపీగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మ
Read More25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేయటమే లక్ష్యం: మోదీ
25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేయడమే తమ లక్ష్యమన్నారు ప్రధాని మోదీ. ఇవాళ పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడిన మోదీ.. ఎమర్జెన్సీతో దేశం నష్టపోయి
Read Moreలోక్సభ ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మహతాబ్ ప్రమాణం
లోక్ సభ ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మహతాబ్ ప్రమాణస్వీకారం చేశారు . రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. కాసేపట్లో &n
Read Moreదేశ విద్యా వ్యవస్థను మాఫియాకు అప్పజెప్పారు: ప్రియాంక గాంధీ ఫైర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో నీట్ యూజీతో పాటు జాతీయ స్థాయి కాంపిటీటివ్ పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయని కాంగ
Read Moreఈశాన్య రాష్ట్రాల్లో 50 చెరువులు తవ్వించాలి: అమిత్ షా
అధికారులను ఆదేశించిన అమిత్ షా బ్రహ్మపుత్ర నది ఉప్పొంగడంతోనే ఇబ్బందులు సిక్కిం, మణిపూర్ వరదలపై నివేదిక ఇవ్
Read Moreపెండ్లి చేసుకుంటానంటూ కానిస్టేబుల్పై రెండేండ్లుగా ఎస్సై అత్యాచారం
మహారాష్ట్ర నవీ ముంబైలో కేసు నమోదు థానే: పెండ్లి చేసుకుంటానంటూ నమ్మించి ఓ మహిళా కానిస్టేబుల్పై రెండేండ్లుగా అత్యాచారానికి పాల్పడిన ఎస్సైపై రేప
Read Moreఎన్సీపీ ఎమ్మెల్యే మేనల్లుడు రాంగ్రూట్
ఫుణె: నేషనల్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు ఓ మోటార్ బైక్ ను ఢీ కొట్టడంతో 19 ఏండ్ల యువకుడు మృతి చెందాడు. ఖేడ్ ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్ మోహితే పాటి
Read Moreఢిల్లీ ఎల్జీతో ఆప్ నేతల భేటీ
న్యూఢిల్లీ: నీటి సంక్షోభంపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు ఆదివారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిశారు. ఒక వారం రోజులైనా నీళ్లు సరిగ్
Read Moreబిహార్లో కూలిన మరో బ్రిడ్జి..వారం రోజుల్లో ఇది మూడో ఘటన
మోతిహారి: బిహార్ లో మరో వంతెన కూలిపోయింది. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి ఉన్నట్టుండి ఆదివారం కుప్పకూలింది. ఆ సమయంలో బ్రిడ్జి చుట్టుపక్కల ఎవరూ లేక
Read Moreబంగ్లా ప్రధానికి త్రిపుర సీఎం కానుక
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు త్రిపుర సీఎం మాణిక్ సాహా కానుక పంపించారు. ప్రపంచంలోనే ది బెస్ట్ వెరైటీగా పేరొందిన ‘క్వీన్ పైనాపిల్’ పండ్లన
Read Moreతల్లిని, కూతురును చంపి వ్యక్తి ఆత్మహత్య.. పంజాబ్లోని బర్నాలాలో దారుణం
చండీగఢ్: పంజాబ్లోని బర్నాలా జిల్లాలో శనివారం విషాదం చోటు చేసుకుంది. డిప్రెషన్ తో బాధపడుతున్న ఓ వ్యక్తి తన తల్లి, కూతురు, పెంపుడు కుక్కును రివాల్వర్ త
Read More












