దేశం
మీ కోసం : ఇవాల్టి నుంచి (జూన్ ) ఇవన్నీ మారిపోయాయి.. చెక్ చేసుకోండి
జూన్ నెల కీలకంగా మారింది. ఎందుకంటే పలు రకాల అప్లికేషన్స్, గవర్నమెంట్ విదివిధానాల్లో మార్పులు వచ్చాయి. జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే కొత
Read Moreమీరు గ్రేట్ : ఆడ పిల్ల పుడితే ఊరు ఊరంతా పండగ చేస్తారు..
ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లా లోక్ సభ ఎన్నికల కోసం ఒకపక్క ర్యాలీలు జోరుగా జరుగుతున్నాయి. మరోపక్క మీర్జాపూర్ జిల్లా చుట్టుపక్కల ఊళ్లలో ఆకు
Read Moreసల్మాన్ ఖాన్ను లేపేయడానికి స్కెచ్.. నలుగురు అరెస్ట్
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పై అటాక్ చేసేందకు ప్లాన్ తో ఉన్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ
Read Moreలాస్ట్ ఫేజ్ పోలింగ్.. 11 గంటల వరకు 26 శాతం పోలింగ్
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా...ఆఖరు విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 26.03శాతం పోలింగ్ నమోదయినట్లు ఈసీ ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచి కట్టుద
Read Moreఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. బాంబు కోసం వెతుకున్న భద్రతా బలగాలు
చెన్నై నుంచి ముంబైకి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఇండిగో ఫ్లైట్ 6E 5314కు ఓ అఘాంతకుడు ఫోన్ చేసి బాంబు ఉందని చెప్పడంతో ఫ్లైట్
Read Moreగుంపుగా వచ్చి EVM, VVPATలను చెరువులో వేసిండ్రు
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో చివరి విడద లోక్ సభ ఎన్నికల్లో భాగంగా శనివారం 9 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. దక్షిణ 24 పరగణాస్
Read Moreపిల్లలు తప్పు చేస్తే తన్ని, తాట తీయాలి వెనకేసుకొస్తే ఇదే గతి : కుటుంబాన్ని జైలుకు ఈడ్చిన కొడుకు
పదిహేడేళ్లకే ఇష్టం వచ్చినట్లు తిరుగురా బెటా అని గర్జరీ కారు, పబ్బులకు పోరా అని పైసలు, ఏం చేయాలనిపిస్తే అది చేసేయ్.. మన దగ్గర పైసలు మస్తు ఉన్నాయనే ధీమా
Read MoreGeneral elections 2024: థియేటర్స్లో ఎన్నికల ఫలితాల ప్రదర్శన.. టికెట్ కేవలం రూ.99 మాత్రమే
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. శనివారంతో(జూన్ 1) ఆఖరి విడత పోలింగ్ కూడా ముగియనుంది. దాంతో జూన్ 4న ఓట్ల లెక్కింపుపై అ
Read Moreపూణే కారు యాక్సిడెంట్ కేసులో.. బ్లడ్ శాంపిల్స్ మార్చినందుకు తల్లి అరెస్ట్
ఓ మైనర్ కుర్రాడు మద్యం మత్తులో పోర్స్చే కారులో స్పీడ్ గా వెళ్లి బైక్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లో చనిపోయారు. ఈ కేసును మైనర్ బాలుడి కుటు
Read Moreభారత్ లోక్సభ ఎన్నికల్లో ఇజ్రాయిల్ జోక్యం: AI
భారత్లో లోక్సభ ఎన్నికల్లో ఇజ్రాయిల్ జోక్యం చేసుకుందని ఏఐ తెలిపింది. ఏఐను ఉపయోగించి ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు ఇజ్రాయెలీ సంస్థ స
Read Moreనీళ్ల కోసం సుప్రీం కోర్టుకు ఢిల్లీ
న్యూఢిల్లీ : ఢిల్లీలో తీవ్ర నీటి కొరత నెలకొంది. విపరీతమైన ఎండల కారణంగా నీటి ఎద్దడి ఏర్పడింది. ప్రజలకు అవసరమైన మేర నీళ్లను ప్రభుత్వం సరఫరా చేయలేకపోతున్
Read Moreలాస్ట్ ఫేజ్ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
లోక్సభ ఎన్నికలకు చివరి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఎనిమిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 స్థానాలకు పోలింగ్ జరుగుత
Read Moreచోటా రాజన్కు జీవిత ఖైదు.. ముంబై స్పెషల్ సీబీఐ కోర్టు తీర్పు
ముంబై : అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కు ముంబైలోని స్పెషల్ సీబీఐ కోర్టు గురువారం జీవిత ఖైదు విధించింది. 2001లో హోటల్ ఓనర్ జయశెట్టి
Read More












