దేశం
షాకింగ్ న్యూస్: ఫుడీ బ్లాగర్ నటాషా దిడ్డి చనిపోయారు
ది గట్ లెస్ ఫుడీగా పేరున్న ఫుడీ బ్లాగర్ నటాషా దిడ్డీ ఆదివారం పుణెలో మృతిచెందింది. ఈ విషయాన్ని ఆమె భర్త బాధతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వృత్తిరీత్య
Read Moreఅమెరికాలో నౌక తగిలి కూలిన బిడ్జ్.. షిప్లో 22 మంది సిబ్బంది భారతీయులు
అమెరికా ఓ పెద్ద బ్రిడ్జి కుప్పకూలింది. బాల్టిమోర్ లోని మరియాలాండ్ సమీపంలో ఉన్న ఫ్రాంసిస్ స్కాంట్ కీ బ్రిడ్జిని భారీ ఓడ ఢీకొనడంతో కూలిపోయింది. మంగళవారం
Read Moreసగం మంది వంట చేయటం లేదు.. రెడీ టూ ఈట్ ఫుడ్ వైపే ఆసక్తి
మనిషి రోజు మొత్తం ఏ పని చేసినా.. రోజుకు మూడు పూటలు తినడం అయితే సాధారణం.. ఏ ఫుడ్ తింటున్నారు? ఎలా తింటున్నారనేదే ఇక్కడ కొందరికి కోట్లు సంపాధించి
Read Moreటూరిస్టు డబ్బు సీజ్.. సోషల్ మీడియా దెబ్బకు తిరిగి ఇచ్చిన అధికారులు
తమిళనాడులోని నీలగిరి జిల్లాలో విహారయాత్రకు వచ్చిన పంజాబ్కు చెందిన ఓ కుటుంబానికి ఎన్నికల అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. వారి దగ్గర ఉన్న రూ.6
Read Moreమీరు కచ్చితంగా గెలుస్తారు .. రేఖా పాత్రతో ఫోన్లో మాట్లాడిన మోదీ
పశ్చిమ బెంగాల్ లోని బసిరాత్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సందేశ్ఖాలీ బాధితురాలు రేఖా పాత్రతో ప్రధాని మోదీ ఇవాళ ఫోన్ లో &nb
Read Moreమాజీ గవర్నర్ తమిళిసై ఆస్తి ఎంతో తెలుసా?
మొన్నటివరకు తెలంగాణ గవర్నర్ గా కొనసాగిన తమిళిసై సౌందర్ రాజన్.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తెలంగాణ గవర్నర్ పదవికి, పుద
Read Moreviral video: సాహసమనే చెప్పుకోవాలి..! చైన్ కొట్టేసి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకాడు
చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. బైక్పై లేదా నడుచుకుంటూ వచ్చి చైన్ స్నాచర్లు చోరీలకు పాల్పడతారు. కానీ ఓ కంత్రీ దొంగ తన ప్రాణాలకు తె
Read Moreనావెల్ డాక్యార్డ్లో 301 అప్రెంటీస్ పోస్టులు.. అప్పటి వరకే అప్లికేషన్ గడువు
ఐటీఐ చదివిన విద్యార్థలకు ఇండియన్ నేవీ నుంచి గుడ్ న్యూస్. నేవల్ డాక్యార్డ్ ఇటీవల అప్రెంటీస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్&z
Read Moreమైక్రోసాఫ్ట్ విండో కొత్త బాస్గా పవన్ దేవులూరి
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండో, సర్ఫేస్ కొత్త బాస్గా ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావలూరిని నియమితులయ్యారు. ఇంతకుముందు డిపార్ట్ మెంట్ హెడ్ గా
Read Moreరాధిక శరత్ కుమార్ అప్పులు రూ.14 కోట్లు , 75 తులాల బంగారం
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలోకి దిగుతున్న సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్త
Read Moreడబ్బున్నోళ్ల సిటీగా ముంబై.. ఆసియాలో టాప్.. వరల్డ్లోనే థర్డ్
భారతదేశ ఆర్థిక రాజధానిగా చెప్పుకునే ముంబైకు నగరానికి మరో గౌరవం దక్కింది. ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న నగరాల టాప్ టెన్ జాబితాలో ఇండియన్ సిటీస్ రెండు చో
Read Moreబీజేపీ నో టికెట్.. వరుణ్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం
పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ వరుణ్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి వరుణ్ గాంధ
Read Moreభర్త క్రికెట్ బెట్టింగులకు భార్య బలి.. ఇంజనీర్ రూ.కోటి పైగా అప్పు చేసి బెట్టింగ్
క్రికెట్ బెట్టింగ్ ఓ మహిళ ఆత్మహత్యకు దారితీసింది. భర్త చేసిన తప్పుకు భార్య బలైంది. కర్ణాటకలో చిత్రదుర్గకు చెందిన దర్శన్ బాబు ఇంజనీర్.. ఈతనికి 20
Read More













