దేశం
హోలీ పండుగ రోజే ఢిల్లీలో ఆరు హత్యలు
భారత దేశంలో హోలీ పండుగ ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజు చాలా కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంటుంది. అయితే హోయి పండుగ రోజు సోమవారం (మార్చి 25)న భా
Read Moreఆదర్శం... అద్భుతం... సెవెన్ సిస్టర్స్..
ఎన్నో అవమానాలు పడ్డారు.. జనాలు అనే మాటలకు ఆ దంపతులు ఏడుగురు ఆడపిల్లలు.. ఒక మగ పిల్లాడిని తీసుకొని వలస బాట పట్టారు. ఆ సెవెన్ సిస్టర్ప్ ఏమనుకున్
Read MoreViral Video: రూ.500 నోట్లపై పడుకొని ఫొటో దిగాడు..ఇరకాటంలో పడ్డాడు
ఓ పక్క దర్యాప్తు సంస్థలు సోదాలు, అరెస్ట్లు, నోటీసులతో రాజకీయ నేతలను హడలెత్తిస్తుంటే..మరో పక్క అసోంకు చెందిన ఓ రాజకీయ నాయకుడు విచిత్ర చర్య
Read Moreగోవాలో నేపాల్ మేయర్ కుమార్తె కిడ్నాప్.. 2 రోజుల తర్వాత ఏం జరిగింది..?
నేపాల్ దేశంలోని ఓ నగరానికి చెందిన మేయర్ కూతురు భారత్ లోని గోవాలో అదృశ్యమైన రెండు రోజుల తర్వాత ఓ హోటల్లో ఆచూకీ లభించింది. వివరాల్లోకి వెళ్తే గోపా
Read Moreపూణెలో మంచినీటి సంక్షోభం.. తాగటానికి జనం విలవిల
దేశ వ్యాప్తంగా మెట్రో పాలిటెన్ నగరాలకు నీటి సంక్షోభం ఏర్పడింది. ప్రధాన నగరాల్లో తాగడానికి నీళ్లు సరిపోక జనం బిక్కబిక్కుమంటున్నారు. నిన్న బెంగుళూరు, నే
Read Moreఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చ
Read Moreభార్యను సెకండ్ హ్యాండ్ అంటావా.. రూ.3 కోట్లు కట్టాలంటూ భర్తకు హైకోర్టు ఆదేశాలు
వాళ్లిద్దరూ భార్యభర్తలు.. ధనవంతులు.. బాగా డబ్బున్నోళ్లు.. పెద్దల సమక్షంలోనే ముంబైలో పెళ్లి జరిగింది. ఆ తర్వాత వీళ్లు అమెరికా వెళ్లారు.. అక్కడ ఉద్యోగాల
Read Moreఏడో లిస్టు విడుదల చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..
లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమౌతుంది. వరుసగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తూ క్యాడర్ లో జోష్ నింపుతుంది పార్టీ హైకమా
Read Moreఅభ్యర్థులను ప్రకటించిన ఉద్దవ్ శివ సేన..17మందితో జాబితా విడుదల
లోక్ సభ ఎన్నికలకు ఉద్దవ్ బాల్ సహెబ్ శివ సేన పార్టీ సిద్దమైంది. ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు 17 మందితో కూడిన అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిం
Read Moreలిక్కర్ స్కామ్ నిందితులంతా తీహార్ జైల్లోనే
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితులందరూ తీహార్ జైల్ లోనే ఉన్నారు. తాజాగా ఇదే జైలుకు కవితను కూడా తరలించారు. ఈ
Read Moreబీజేపీకి కంచుకోట కాశీ
1991 నుంచి ఏడుసార్లు ఎగిరిన కాషాయ జెండా రెండు దశాబ్దాల్లో 2004లో మాత్రమే కాంగ్రెస్కు పట్టం 2014 నుంచి మోదీ కంచుకోటగా పవిత్ర నగర
Read Moreమోదీజీ.. ఏటా 2 కోట్లఉద్యోగాలు ఎక్కడ
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 30 లక్షల జాబ్స్: రాహుల్ న్యూఢిల్లీ: ఉద్యోగ కల్పనపై ప్రజలను బీజేపీ తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ
Read Moreప్రతి మహిళ గౌరవానికి అర్హురాలే: కంగనా
చండీగఢ్/న్యూఢిల్లీ: ప్రతి మహిళ గౌరవానికి అర్హురాలేనని సినీ నటి కంగనా రనౌత్ అన్నారు. ఇందుకు వారి ప్రొఫెషన్, బ్యాక్గ్రౌండ్తో సంబంధంలేదని చెప్పారు. బీ
Read More













